ETV Bharat / state

రైతులకు జనుము విత్తనాల పంపిణీ - విత్తనాలను పంపిణీ చేసిన జగ్గారెడ్డి

ప్రభుత్వం అందజేసే రాయితీ విత్తనాలను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Mla jaggareddy distributes seeds to the former
జనుము విత్తనాలను పంపిణీ చేసిన జగ్గారెడ్డి
author img

By

Published : May 8, 2020, 5:36 PM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మార్కెట్ యార్డులో.. ప్రభుత్వం రాయితీ మీద ఇస్తున్న జనుము విత్తనాలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి రైతులకు పంపిణీ చేశారు. రూ. 6600 ధర గల 40 కిలోల బ్యాగును రైతులకు సబ్సిడీ మీద రూ. 924కే ప్రభుత్వం అందించింది. ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మార్కెట్ యార్డులో.. ప్రభుత్వం రాయితీ మీద ఇస్తున్న జనుము విత్తనాలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి రైతులకు పంపిణీ చేశారు. రూ. 6600 ధర గల 40 కిలోల బ్యాగును రైతులకు సబ్సిడీ మీద రూ. 924కే ప్రభుత్వం అందించింది. ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.

ఇవీ చూడండి: పాఠశాల విద్యార్థుల ఘర్షణ.. కర్రతో ఇద్దరిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.