ETV Bharat / state

అతివేగం తీసింది ఇద్దరు యువకుల ప్రాణం - bus

అతివేగంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు బస్సును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. వేగం ఇచ్చే మజా కన్నా... ప్రాణం విలువైందని తెలుసుకోలేకపోయారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

బస్సును ఢీకొన్న కారు
author img

By

Published : Apr 12, 2019, 12:43 PM IST

సంగారెడ్డి జిల్లా అందోల్​ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణఖేడ్​ నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న బస్సును ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అందోల్​ మండలం సంగుపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బస్సును ఢీకొన్న కారు

ఇవీ చూడండి: ఏపీలోని అనంతపురంలో ఘోర ప్రమాదం-ఏడుగురు మృతి

సంగారెడ్డి జిల్లా అందోల్​ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణఖేడ్​ నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న బస్సును ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అందోల్​ మండలం సంగుపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బస్సును ఢీకొన్న కారు

ఇవీ చూడండి: ఏపీలోని అనంతపురంలో ఘోర ప్రమాదం-ఏడుగురు మృతి

Intro:సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అల్మైపేట్ గ్రామశివారులో ఆర్టీసీ బస్సు కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు చనిపోయారు జాతీయ రాయి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు వచ్చి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

యాంకర్: నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సుకు కి ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు వీరు అందోల్ మండలం సంగు పేట గ్రామానికి చెందిన దత్తు కిరణ్ అని ఇద్దరూ బావ బావ మరదలు.



Body:పి రమేష్ అందోల్ నియోజకవర్గం


Conclusion:8008573242
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.