ETV Bharat / state

కూరగాయల మార్కెట్లో సామాజిక దూరమేది? - people do not follow social distance

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రజలలో మార్పు రావటం లేదు. సామాజిక దూరం పాటించాలని సర్కారు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ... ప్రజలు వాటిని పట్టించుకున్నట్టు కనిపించటం లేదు.

people do not follow social distance in miryalaguda
people do not follow social distance in miryalaguda
author img

By

Published : Mar 29, 2020, 1:27 PM IST

Updated : Mar 29, 2020, 5:07 PM IST

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో రద్దీ పెరిగింది. సర్కారు సామాజిక దూరం పాటించాలని అవగాహన కల్పించాలని... వినియోగదారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. కరోనా నివారణ చర్యలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి దృష్ట్యా కూరగాయల మార్కెట్​తోపాటు మటన్ మార్కెట్​ను పాత వ్యవసాయ మార్కెట్​లోకి అధికారులు తరలించారు.

ప్రభుత్వం ప్రసార మాధ్యమాల్లో కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నప్పటికీ, మిర్యాలగూడ ప్రజలు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు అందర్నీ ఇబ్బందుల్లోకి నెట్టేవిధంగా ఉంది. ఇకనైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో రద్దీ పెరిగింది. సర్కారు సామాజిక దూరం పాటించాలని అవగాహన కల్పించాలని... వినియోగదారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. కరోనా నివారణ చర్యలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి దృష్ట్యా కూరగాయల మార్కెట్​తోపాటు మటన్ మార్కెట్​ను పాత వ్యవసాయ మార్కెట్​లోకి అధికారులు తరలించారు.

ప్రభుత్వం ప్రసార మాధ్యమాల్లో కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నప్పటికీ, మిర్యాలగూడ ప్రజలు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు అందర్నీ ఇబ్బందుల్లోకి నెట్టేవిధంగా ఉంది. ఇకనైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Last Updated : Mar 29, 2020, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.