ETV Bharat / state

మల్కాజ్​గిరి పీహెచ్​సీని తనిఖీ చేసిన కలెక్టర్​ - malkajgiri phc

మేడ్చల్ జిల్లా మల్కాజ్​గిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని.. కలెక్టర్ శ్వేతా మహంతి సందర్శించారు. కొవిడ్ బాధితుల చికిత్స కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వైద్యాధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు.

malkajgiri phc
malkajgiri phc
author img

By

Published : Apr 25, 2021, 4:29 PM IST

మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి.. మల్కాజ్​గిరి పీహెచ్​సీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ నర్సింహ రెడ్డితో కలిసి బాధితులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశమయ్యారు.

కొవిడ్ బాధితుల చికిత్స కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు శ్వేత. ఆసుపత్రి అవసరాలకు దగ్గర్లోని జీహెచ్ఎంసీ భవనాలను ఉపయోగించాలని సూచిస్తూ.. ఆసుపత్రి సూపరిండెంట్​కు లేఖ అందజేశారు.

మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి.. మల్కాజ్​గిరి పీహెచ్​సీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ నర్సింహ రెడ్డితో కలిసి బాధితులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశమయ్యారు.

కొవిడ్ బాధితుల చికిత్స కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు శ్వేత. ఆసుపత్రి అవసరాలకు దగ్గర్లోని జీహెచ్ఎంసీ భవనాలను ఉపయోగించాలని సూచిస్తూ.. ఆసుపత్రి సూపరిండెంట్​కు లేఖ అందజేశారు.

ఇదీ చదవండి: కంపు కొడుతోన్న సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ ప్రాంగణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.