ETV Bharat / state

జెండా వేడుకలకు ముఖ్య అతిథిగా చామకూర మల్లారెడ్డి - చామకూర మల్లారెడ్డి

మేడ్చల్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయం గ్రౌండ్​లో 73 వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జెండా వేడుకలకు ముఖ్య అతిథిగా చామకూర మల్లారెడ్డి
author img

By

Published : Aug 15, 2019, 2:38 PM IST

మేడ్చల్​ జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్​లో నిర్వహించిన 73 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ ఎం.వి రెడ్డితో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్​తో పాటు పలువురు జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జెండా వేడుకలకు ముఖ్య అతిథిగా చామకూర మల్లారెడ్డి

ఇదీ చూడండి: విత్తన బంధం ఈ రక్షా బంధనం

మేడ్చల్​ జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్​లో నిర్వహించిన 73 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ ఎం.వి రెడ్డితో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్​తో పాటు పలువురు జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జెండా వేడుకలకు ముఖ్య అతిథిగా చామకూర మల్లారెడ్డి

ఇదీ చూడండి: విత్తన బంధం ఈ రక్షా బంధనం

Intro:9394450282
contributor: satish_mlkg

యాంకర్: జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్ లో 73 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై కలెక్టర్ ఎం వి రెడ్డితో కలిసి త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ కవాతు గౌరవ వందనం గౌరవ వందనం స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి రాచకొండ సీపీ మహేష్ భగవత్ పాటు జిల్లా అధికార యంత్రాంగం పలువురు ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు.



Body:ఇండియా


Conclusion:ఇండియా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.