ETV Bharat / state

'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ' - మేదక్​ జిల్లా వార్తలు

నూతన రెవెన్యూ చట్టంతో ప్రజలకు పారదర్శక సేవలు అందుతాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డి అన్నారు. సీఎంకు కృతజ్ఞతగా 300 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

tractors rally at medak
'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ'
author img

By

Published : Sep 23, 2020, 11:44 AM IST

నూతన రెవెన్యూ చట్టంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త శకాన్ని సృష్టించారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.. మెదక్​లో రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ.. ముఖ్యమంత్రి కృతజ్ఞతగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ సుభాష్​ రెడ్డి ఆధ్వర్యంలో 300 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాల నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది.

tractors rally at medak
'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ'

నూతన రెవెన్యూ చట్టంతో అవినీతికి తావు లేకుండా సేవలు అందుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతు బాంధవుడని నేతలు కొనియాడారు.

tractors rally at medak
'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ'

ఇవీచూడండి: పారదర్శక సేవల కోసం సమూల మార్పులు..

నూతన రెవెన్యూ చట్టంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త శకాన్ని సృష్టించారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.. మెదక్​లో రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ.. ముఖ్యమంత్రి కృతజ్ఞతగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ సుభాష్​ రెడ్డి ఆధ్వర్యంలో 300 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాల నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది.

tractors rally at medak
'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ'

నూతన రెవెన్యూ చట్టంతో అవినీతికి తావు లేకుండా సేవలు అందుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతు బాంధవుడని నేతలు కొనియాడారు.

tractors rally at medak
'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ'

ఇవీచూడండి: పారదర్శక సేవల కోసం సమూల మార్పులు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.