ETV Bharat / state

తెలంగాణ సాహిత్య వైభావాన్ని చాటుదాం - మహబూబ్​నగర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో తెలంగాణ చరిత్ర అనేక కారణాల వల్ల విస్మరించారని సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. సాహిత్యంలో మహిళల పాత్ర మరవలేనిదని పేర్కొన్నారు.

తెలంగాణ సాహిత్య వైభావాన్ని చాటుదాం
author img

By

Published : Mar 9, 2019, 7:35 PM IST

మహబూబ్​నగర్​లో రాష్ట్రస్థాయి మహిళా సాహిత్య సదస్సు
మహబూబ్​నగర్​లో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి మహిళా సాహిత్య సదస్సు జరిగింది. ఎంపీ జితేందర్​ రెడ్డితో పాటు సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభ ఉన్న తెలంగాణ కవులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలల, మహిళ సాహిత్యంతో పాటు మరిన్ని వాటిని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు.ఇలాంటి సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని నందిని సిధారెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి:'చేవెళ్ల గెలుపు.. మినీ ఇండియా గెలుపు'

మహబూబ్​నగర్​లో రాష్ట్రస్థాయి మహిళా సాహిత్య సదస్సు
మహబూబ్​నగర్​లో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి మహిళా సాహిత్య సదస్సు జరిగింది. ఎంపీ జితేందర్​ రెడ్డితో పాటు సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభ ఉన్న తెలంగాణ కవులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలల, మహిళ సాహిత్యంతో పాటు మరిన్ని వాటిని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు.ఇలాంటి సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని నందిని సిధారెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి:'చేవెళ్ల గెలుపు.. మినీ ఇండియా గెలుపు'

Intro:filename:

tg_adb_01_09_vyavasaya_bavilo_padi_baludi_mruthi_av_c11


Body:కుమురం భీం జిల్లా బెజ్జురు మండలంలో విషాదం చోటు చేసుకుంది. చదువుకోవడానికి పాఠశాలకు వెళ్లిన 8 సంవత్సరాల బాలుడు విగ్నేష్ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పది మృతి చెందాడు. బెజ్జురు మండలం లంబడి గూడ కు చెందిన గోమాసే నారాయణ లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నవాడైన విగ్నేష్ స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం పూట మూత్రవిసర్జనకు అని వెళ్లిన బాలుడు మళ్ళీ పాఠశాలకు రాలేదు. రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో తల్లితండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు అయిన ఆచూకీ లభించలేదు. ఈ ఉదయం పరిసర పంటపొలాల్లోని వ్యవసాయ బావిలో బాలుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు బాలుడి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. వ్యవసాయ బావిలో విగతజీవిగా పడివున్న బాలుడిని చూసి కుటుంబసభ్యులు బోరున ఏడ్చారు. బడికివెళ్లిన బాలుడు మృత్యు ఒడిలోకి వెళ్లడంతో ఆ తల్లితండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

గమనిక:
విజువల్స్ సేమ్ ఫైల్ నేమ్ తో ఈటీవీ ఎఫ్టిపి లో పంపడమైనది, తీసుకోగలరు.


Conclusion:KIRAN KUMAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.