ETV Bharat / state

చైనా దురాక్రమణను నిరసిస్తూ న్యాయవ్యాదుల ర్యాలీ - భారత్- చైనా సరిహద్దు

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో బార్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. భారత్​-చైనా సరిహద్దులో చైనా దురాక్రమణను నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. వీరమరణం పొందిన జవానులకు సంతాపం తెలిపారు.

Judiciary rally to protest Chinese aggression in mahabubnagar district
చైనా దురాక్రమణను నిరసిస్తూ న్యాయవ్యాదుల ర్యాలీ
author img

By

Published : Jun 17, 2020, 10:52 PM IST

భారత్- చైనా సరిహద్దులో చైనా దురాక్రమణను నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. మహబూబ్​నగర్ కోర్టు కాంప్లెక్స్ నుంచి తెలంగాణ న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. భారత సైన్యం సరిహద్దుల్లో పొరుగుదేశాలతో పోరాటం చేస్తూ వీరమరణం పొందిన జవానులకు సంతాపం తెలిపారు.
భారతదేశాన్ని ఏ దేశం కూడా ఓడించలేదని ధీమా వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో జరుగుతున్న ఘటనలను యావత్ భారతదేశం ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి జవానులకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

భారత్- చైనా సరిహద్దులో చైనా దురాక్రమణను నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. మహబూబ్​నగర్ కోర్టు కాంప్లెక్స్ నుంచి తెలంగాణ న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. భారత సైన్యం సరిహద్దుల్లో పొరుగుదేశాలతో పోరాటం చేస్తూ వీరమరణం పొందిన జవానులకు సంతాపం తెలిపారు.
భారతదేశాన్ని ఏ దేశం కూడా ఓడించలేదని ధీమా వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో జరుగుతున్న ఘటనలను యావత్ భారతదేశం ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి జవానులకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ఇవీ చూడండి: రేపు ఉదయం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.