ETV Bharat / state

అఖిలపక్షం సంబురాలు - పాక్​ స్థావరాలపై దాడులు

పాక్​ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన జరిపిన దాడులపై దేశమంతా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. పరోక్షంగా ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దాయాది దేశానికి సరైన బుద్ధి చెప్పారంటూ వివిధ పార్టీల నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.

ఉగ్రదాడికి ప్రతీకారం
author img

By

Published : Feb 26, 2019, 5:12 PM IST

సంబురాలు చేసుకుంటున్న నాయకులు
పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయు సైన్యం ఉగ్రవాదుల స్థావరాలపై విజయవంతంగా దాడులు చేయడంపై నారాయణపేట జిల్లా కేంద్రంలో అఖిల పక్షం నాయకులు సంబురాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ రోజని అభిప్రాయపడ్డారు. ఉగ్రదాడిలో మరణించిన 44 మంది వీర జవాన్లకు ఇదే సరైన నివాళి అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:పాక్​పై ద్వేషం లేదు

సంబురాలు చేసుకుంటున్న నాయకులు
పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయు సైన్యం ఉగ్రవాదుల స్థావరాలపై విజయవంతంగా దాడులు చేయడంపై నారాయణపేట జిల్లా కేంద్రంలో అఖిల పక్షం నాయకులు సంబురాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ రోజని అభిప్రాయపడ్డారు. ఉగ్రదాడిలో మరణించిన 44 మంది వీర జవాన్లకు ఇదే సరైన నివాళి అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:పాక్​పై ద్వేషం లేదు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.