ETV Bharat / state

'నియోజకవర్గంలో వైద్య సేవలు మెరుగుపరుస్తాం' - CMRF CHEQUES DISTRIBUTION BY MLA GANDRA VENKATAVEERAIH

పేదలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్​ ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఖమ్మం జిల్లా వీఎం బంజరలో సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

CMRF CHEQUES DISTRIBUTION BY MLA GANDRA VENKATAVEERAIH
CMRF CHEQUES DISTRIBUTION BY MLA GANDRA VENKATAVEERAIH
author img

By

Published : Dec 13, 2019, 11:54 PM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజరలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య లబ్ధిదారులకు అందజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని 27 మందికి రూ.16 లక్షలు మంజూరు కాగా... చెక్కులను పంపిణీ చేశారు. వైద్యం ఖరీదైన ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి చేయటం తన బాధ్యతన్నారు. వైద్యశాలలో మార్చురీ కోసం రూ. 50 లక్షలు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

'నియోజకవర్గంలో వైద్య సేవలు మెరుగుపరుస్తాం'

ఇవీ చూడండి: అఘాయిత్యానికి పాల్పడింది ఆ నలుగురే

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజరలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య లబ్ధిదారులకు అందజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని 27 మందికి రూ.16 లక్షలు మంజూరు కాగా... చెక్కులను పంపిణీ చేశారు. వైద్యం ఖరీదైన ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి చేయటం తన బాధ్యతన్నారు. వైద్యశాలలో మార్చురీ కోసం రూ. 50 లక్షలు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

'నియోజకవర్గంలో వైద్య సేవలు మెరుగుపరుస్తాం'

ఇవీ చూడండి: అఘాయిత్యానికి పాల్పడింది ఆ నలుగురే

Intro:TG_KMM_07_13_CMRF_CHEKKULU_PAMPINI_AV_TS10047


Body:ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం బంజరలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైద్యం ఖరీదైన ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేద లను ఆదుకోవాలని ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం లోని 27 మందికి రూ.16 లక్షలు మంజూరు కావడంతో ఆ చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ప్రజా రాజ్యం లో భాగంగా సత్తుపల్లి పెనుబల్లి లోని సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి చేయాలనే నా లక్ష్యం... నా బాధ్యత అన్నారు. వైద్యశాలలో నూతన భవన నిర్మాణాలు అంబులెన్సులు మంజూరు వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిశారని ఆయన త్వరలో నిధులు మంజూరు చేస్తానని తెలియజేశారు. ఈ రెండు వైద్యశాలలో శవాలను భద్రపరిచే గదుల కోసం సింగరేణి మండలం నుంచి రూ 50 లక్షలు నిధులు కేటాయించినట్లు తెలిపారు.


Conclusion:వంగా సత్యనారాయణ
సత్తుపల్లి
8008573693

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.