నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి కమాండ్ కంట్రోల్ వాహనంలో పర్యటిస్తూ కరీంనగర్లో లాక్డౌన్ అమలు తీరును సమీక్షించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నాలుగు గంటల మినహాయింపు ఇచ్చిందని.. కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఐసోలేషన్ తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇలాంటి చర్యలు తప్పవంటున్న ఐజీ నాగిరెడ్డితో ముఖాముఖి.
ఇదీ చూడండి: Lockdown: 99 శాతం మంది.. పోలీసులకు సహకరిస్తున్నారు: సీపీ