ETV Bharat / state

'రైతు పక్షపాతినని గొప్పలు చెప్పుకోవడమే' - Mlc jeevan reddy news

ఖరీఫ్‌కు సంబంధించి దాదాపు 60లక్షల ఎకరాలకు రైతుబంధు డబ్బు ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Mlc jeevan reddy on rathu bandhu
రైతుబంధుపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
author img

By

Published : Dec 3, 2019, 9:55 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని గొప్పలు చెప్పడమే తప్ప.. ఆచరణలో మాత్రం చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందే రైతుబంధు పథకం డబ్బు.. రైతుల ఖాతాల్లో జమ చేశారని ఆయన ఆరోపించారు. ఖరీఫ్‌కు సంబంధించి దాదాపు 60లక్షల ఎకరాలకు రైతుబంధు డబ్బు ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులకు రుణమాఫీ అనే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన డైరీ నుంచే తొలగించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లిస్తే తప్ప బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. సర్కారు వెంటనే ధాన్యంతో పాటు పత్తి కొనుగోలు వెంటనే ప్రారంభించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

రైతుబంధుపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

ఇదీ చూడండి: తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది..

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని గొప్పలు చెప్పడమే తప్ప.. ఆచరణలో మాత్రం చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందే రైతుబంధు పథకం డబ్బు.. రైతుల ఖాతాల్లో జమ చేశారని ఆయన ఆరోపించారు. ఖరీఫ్‌కు సంబంధించి దాదాపు 60లక్షల ఎకరాలకు రైతుబంధు డబ్బు ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులకు రుణమాఫీ అనే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన డైరీ నుంచే తొలగించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లిస్తే తప్ప బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. సర్కారు వెంటనే ధాన్యంతో పాటు పత్తి కొనుగోలు వెంటనే ప్రారంభించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

రైతుబంధుపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

ఇదీ చూడండి: తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది..

Intro:దుబ్బాకలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ర్యాలీ.


Body:సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దుబ్బాక పట్టణం లో ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో ఆర్టీసీ కార్మికులతో, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు జిల్లా డిసిసి అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోమటిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు జిల్లా డిసిసి అధ్యక్షులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు.

బైట్1: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

బైట్2: తూముకుంట నర్సారెడ్డి.







Conclusion:ఆర్టీసీ కార్మికుల సమ్మె కు మద్దతు గా జరిగిన ర్యాలీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు జిల్లా డిసిసి అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి మరియు టిపిసిసి ప్రచార కమిటీ మెంబర్ కోమటిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం, సిఐటియు భాస్కర్, ఏ ఐ టి యు సి మచ్చ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ ఇస్తారి గల్ల ఎల్లం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.
9347734523.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.