ETV Bharat / state

రెండు పడక గదుల ఇళ్లకు పోచారం భూమిపూజ - foundation stoned by speaker pocharam srinivasreddy

బాన్సువాడలోని ఎస్సీ కాలనీలో రెండు పడక గదుల ఇళ్లకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమిపూజ చేశారు. పేదవారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

రెండు పడక గదుల ఇళ్లకు పోచారం భూమిపూజ
author img

By

Published : Nov 11, 2019, 11:02 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించనున్న 76 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమిపూజ చేశారు. తెరాస ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి పేదవారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఇళ్ల నిర్మాణ చేపడుతోందని అన్నారు. అన్ని వసతులతో కూడిన ఇంటిని పట్టణాల్లో రూ. 5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5.04 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ సుదర్శన్, మునిసిపల్ కమిషనర్ కుమారస్వామి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రెండు పడక గదుల ఇళ్లకు పోచారం భూమిపూజ

కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించనున్న 76 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమిపూజ చేశారు. తెరాస ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి పేదవారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఇళ్ల నిర్మాణ చేపడుతోందని అన్నారు. అన్ని వసతులతో కూడిన ఇంటిని పట్టణాల్లో రూ. 5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5.04 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ సుదర్శన్, మునిసిపల్ కమిషనర్ కుమారస్వామి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రెండు పడక గదుల ఇళ్లకు పోచారం భూమిపూజ
tg_nzb_05_11_2bhk_ellaku_bhoomi_pooja_chesina_spekar_avb_ts10122 కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లోని పాత బాన్సువాడ లోని SC కాలనీలో నూతనంగా నిర్మించనున్న 76 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు ఈరోజు భూమి పూజ చేసిన రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి. ఇల్లు, పెళ్ళి నూరేళ్ళ పంట తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి, పేదవారి ఆత్మగౌరవం కాపాడటానికి 2BHK నిర్మాణం చేపడుతున్నది తెలంగాణ ప్రభుత్వం రాకముందు నామమాత్రంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతిష్టాత్మకంగా పేదలకు ఆత్మగౌరవానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణం జరుగతోంది తెలిపారు అన్ని వసతులతో కూడిన ఇంటి నిర్మాణం కొరకు పట్టణాలలో రూ. 5.04లక్షలతో మరియు గ్రామంలో అయతే ంరూ 5.30 లక్షల తో నిర్మాణం జరుగుతున్నది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్ తాసిల్దార్ సుదర్శన్ మునిసిపల్ కమిషనర్ కుమారస్వామి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.