ETV Bharat / state

భూపాలపల్లిలో రామయ్య కల్యాణం కమనీయం - mla bhupalapalli

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో నీలమేఘశ్యాముని వివాహాం వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సభాపతి మధుసూదనాచారి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భూపాలపల్లిలో రామయ్య కల్యాణం కమనీయం
author img

By

Published : Apr 14, 2019, 11:53 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రూపిరెడ్డిపల్లిలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. స్థానిక శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

కౌసల్యా సుతుని పరిణయానికి మాజీ శాసనసభాపతి మధుసూదనచారితో పాటు భారీగా భక్తులు హాజరయ్యారు. రామనామ కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

భూపాలపల్లిలో రామయ్య కల్యాణం కమనీయం
ఇవీ చూడండి: కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రూపిరెడ్డిపల్లిలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. స్థానిక శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

కౌసల్యా సుతుని పరిణయానికి మాజీ శాసనసభాపతి మధుసూదనచారితో పాటు భారీగా భక్తులు హాజరయ్యారు. రామనామ కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

భూపాలపల్లిలో రామయ్య కల్యాణం కమనీయం
ఇవీ చూడండి: కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
Intro:Body:

edit


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.