ETV Bharat / state

అన్నారం బ్యారేజీని ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి - annaram barrage

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం బ్యారేజీని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.

అన్నారం బ్యారేజీని ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి
author img

By

Published : Jun 21, 2019, 11:19 PM IST

అన్నారం బ్యారేజీని ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ అన్నారం సమీపంలో నిర్మించిన అన్నారం బ్యారేజీని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గోదావరి నీటిలో జలపూజ నిర్వహించారు.

ఇవీ చూడండి: వానజల్లు కురిసింది... నేలతల్లి పులకరించింది

అన్నారం బ్యారేజీని ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ అన్నారం సమీపంలో నిర్మించిన అన్నారం బ్యారేజీని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గోదావరి నీటిలో జలపూజ నిర్వహించారు.

ఇవీ చూడండి: వానజల్లు కురిసింది... నేలతల్లి పులకరించింది

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.