ETV Bharat / state

'ఆ​ టాబ్లెట్లే కారణం' - మురళీకృష్ణ

నీలోఫర్​ ఆసుపత్రిలో వ్యాక్సిన్​ వికటించిన ఘటనలో 15 మంది చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్​ మురళీకృష్ణ తెలిపారు. చిన్నారి చనిపోవడానికి తాము కారణం కాదన్నారు.

నీలోఫర్​ ఆసుపత్రి
author img

By

Published : Mar 7, 2019, 2:08 PM IST

Updated : Mar 7, 2019, 3:20 PM IST

హైదరాబాద్​ నాంపల్లి ఏరియాలో వ్యాక్సిన్​ వికటించిన ఘటనలో చిన్నారులకు పారాసిటమాల్​కు బదులుగా ట్రమడోల్​ టాబ్లెట్​ ఇవ్వడం వల్లే అస్వస్థతకు గురయ్యారని ఆస్పత్రి సూపరింటెండెంట్​ మురళీకృష్ణ తెలిపారు. 15 మంది నీలోఫర్​లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని.. వారికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

వివరాలు వెల్లడిస్తున్న నీలోఫర్​ సూపరింటెండెంట్​

ఇవీ చూడండి :రౌడీషీటర్​ హల్​చల్​

undefined

హైదరాబాద్​ నాంపల్లి ఏరియాలో వ్యాక్సిన్​ వికటించిన ఘటనలో చిన్నారులకు పారాసిటమాల్​కు బదులుగా ట్రమడోల్​ టాబ్లెట్​ ఇవ్వడం వల్లే అస్వస్థతకు గురయ్యారని ఆస్పత్రి సూపరింటెండెంట్​ మురళీకృష్ణ తెలిపారు. 15 మంది నీలోఫర్​లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని.. వారికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

వివరాలు వెల్లడిస్తున్న నీలోఫర్​ సూపరింటెండెంట్​

ఇవీ చూడండి :రౌడీషీటర్​ హల్​చల్​

undefined
Intro:tg_wgl_43_07_wgl_trs_sabha_av_c4
cantributer kranthi parakala
వరంగల్ ఓ సిటీ గౌండ్ లో trs సభ కు ktr మరికాసేపట్లో రానున్న దశలో సాయిచంద్ పాటలతో కార్యకర్త ల ఊపు ప్రారంభమైంది...



Body:tg_wgl_43_07_wgl_trs_sabha_av_c4


Conclusion:tg_wgl_43_07_wgl_trs_sabha_av_c4
Last Updated : Mar 7, 2019, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.