ETV Bharat / state

'స్వచ్ఛంద సంస్థల కృషి భేష్'

author img

By

Published : Apr 10, 2020, 12:30 AM IST

ముషీరాబాద్ నియోజకవర్గంలో పేద ప్రజలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ప్రస్తుత సేవ చేయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు.

MLA Mutagopal GHMC DRINEGE WORKERS RICE Distribution in Musheerabad
'స్వచ్ఛంద సంస్థల కృషి భేష్'

ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ అన్నారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఆయన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించటమే తమ ధ్యేయమని వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన విధివిధానాలను ప్రజలు అనుసరించాలని ఆయన కోరారు. అనవసరంగా బయటికి వచ్చి పోలీసు సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రజలకు వివరించారు.

ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ అన్నారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఆయన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించటమే తమ ధ్యేయమని వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన విధివిధానాలను ప్రజలు అనుసరించాలని ఆయన కోరారు. అనవసరంగా బయటికి వచ్చి పోలీసు సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రజలకు వివరించారు.

ఇవీ చూడండి: గుంజిళ్లు తీయించి.. కరోనా ప్రమాణం చేయించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.