ETV Bharat / state

సొరంగ మార్గం గుండా పరమశివుడి దర్శనం - ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు

మహా శివరాత్రి సందర్భంగా సురారం ఉమా మహేశ్వరస్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. ఆలయంలో సొరంగ మార్గం గుండా వెళ్లి భక్తులు పరమశివుడి దర్శనం చేసుకుంటారు. రద్దీ పెరిగి దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Lord Shiva's vision through the tunnel at suraram temple
సొరంగ మార్గం గుండా పరమశివుడి దర్శనం
author img

By

Published : Feb 21, 2020, 11:54 AM IST

Updated : Feb 21, 2020, 2:51 PM IST

సురారం ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ ఆలయంలో సొరంగ మార్గం గుండా పరమశివుడి దర్శనానికి భక్తులు వెళతారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు.

సొరంగ మార్గం గుండా పరమశివుడి దర్శనం

ఇదీ చూడండి : వేయి స్తంభాల ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు

సురారం ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ ఆలయంలో సొరంగ మార్గం గుండా పరమశివుడి దర్శనానికి భక్తులు వెళతారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు.

సొరంగ మార్గం గుండా పరమశివుడి దర్శనం

ఇదీ చూడండి : వేయి స్తంభాల ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు

Last Updated : Feb 21, 2020, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.