ETV Bharat / state

కన్నులపండువగా "జగన్నాథ" రథయాత్ర - HYDERABAD

బంజారాహిల్స్​లో జగన్నాథ రథయాత్ర కన్నులపండువగా సాగింది. గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్రకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. హరినామస్మరణ చేస్తూ జగన్నాథ స్వామివారి రథాన్ని ముందుకు నడిపించారు.

కన్నులపండువగా "జగన్నాథ" రథయాత్ర
author img

By

Published : Jul 4, 2019, 5:37 PM IST

Updated : Jul 4, 2019, 6:16 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్​లో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్రకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. హరినామస్మరణ చేస్తూ జగన్నాథ స్వామివారి రథాన్ని ముందుకు నడిపించారు. జగన్నాథ ఆలయం నుంచి రోడ్ నెంబర్ 12లోని అమ్మవారి ఆలయం వరకు యాత్ర కొనసాగింది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దారి పొడవున పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రథయాత్ర మార్గంలో ట్రాఫిక్​ మళ్లించారు.

కన్నులపండువగా "జగన్నాథ" రథయాత్ర

ఇవీ చూడండి: అతివేగం.... అదుపుతప్పిన కారు...

హైదరాబాద్ బంజారాహిల్స్​లో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్రకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. హరినామస్మరణ చేస్తూ జగన్నాథ స్వామివారి రథాన్ని ముందుకు నడిపించారు. జగన్నాథ ఆలయం నుంచి రోడ్ నెంబర్ 12లోని అమ్మవారి ఆలయం వరకు యాత్ర కొనసాగింది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దారి పొడవున పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రథయాత్ర మార్గంలో ట్రాఫిక్​ మళ్లించారు.

కన్నులపండువగా "జగన్నాథ" రథయాత్ర

ఇవీ చూడండి: అతివేగం.... అదుపుతప్పిన కారు...

Last Updated : Jul 4, 2019, 6:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.