ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​@ 5PM - 5 PM

నేటి ప్రధాన వార్తలు

టాప్​ 10 న్యూస్​@ 5PM
టాప్​ 10 న్యూస్​@ 5PM
author img

By

Published : Jun 1, 2020, 5:00 PM IST

కీలక సమీక్ష

నీటిపారుదలపై అధికారులు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. సమీక్షలో చర్చించే అంశాలు

భయాలు పోగొట్టి..

విద్యార్థులు చాలా సున్నింతగా ఉంటారని.. వారికున్న భయాలు పోగొట్టి పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం చేయాలని మంత్రి గంగుల కమలాకర్​ ఆదేశించారు. ఇంకా ఏం చెప్పారంటే..?

సీఎస్​కు లేఖ...

రైతులకు జరుగుతున్న అన్యాయాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. ఆ సమస్యలపై సీఎస్‌కు లేఖ రాసినట్లు మర్రి శశిధర్​ రెడ్డి తెలిపారు. ఆ లేఖలో ఏం రాసారంటే.. ?

జూన్​ 30 వరకు నిషేధం

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున అంతర్జాతీయ విమాన సర్వీసులపై జూన్​ 30 వరకు నిషేధం పొడిగిస్తూ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది పౌర విమానయాన శాఖ. అవేంటంటే..?

ఒకటిన్నర రెట్లు ఎక్కువ

రైతులకు ఒకటిన్నర రెట్లు ఎక్కువ మద్దతుధర ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇంకా ఏమని నిర్ణయించందంటే..?

తొలగింపు

ఆ క్యాంటీన్లలో వెయ్యికి పైగా విదేశీ ఉత్పత్తులను అమ్మవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆ క్యాంటీన్లు ఏవంటే..?

ఆగ్రహజ్వాల

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిపై అమెరికా వరుసగా ఆరో రోజు రణరంగంగా మారింది. మరిన్ని విశేషాలు

ఇదేం లొల్లి..

సామాజిక మాధ్యమాల్లో ఇద్దరు మాజీ క్రికెటర్లను ఉద్దేశిస్తూ.. 'మీ వాగ్వివాదాన్ని ఆపేయాలి' అని సూచించాడు పాకిస్థాన్​ బౌలింగ్​ కోచ్​ వకార్​ యూనిస్​. వారెవరంటే..?

రికార్డుల మోత

మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ సినిమా ప్రీలుక్‌ పోస్టర్‌ విడుదలై సామాజిక మాధ్యమాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఆ పోస్టర్​ ఎంటో చూడండి

ఆమె అవకాశం అమలకు...

కమల్​హాసన్​, అమల కాంబినేషన్​లో వచ్చిన 'పుష్పక విమానం' సినిమాలో ఓ బాలీవుడ్​ భామకు నటించే అవకాశం చేజారిపోయిందట. ఆ హీరోయిన్​ ఎవరో తెలుసా..!

కీలక సమీక్ష

నీటిపారుదలపై అధికారులు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. సమీక్షలో చర్చించే అంశాలు

భయాలు పోగొట్టి..

విద్యార్థులు చాలా సున్నింతగా ఉంటారని.. వారికున్న భయాలు పోగొట్టి పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం చేయాలని మంత్రి గంగుల కమలాకర్​ ఆదేశించారు. ఇంకా ఏం చెప్పారంటే..?

సీఎస్​కు లేఖ...

రైతులకు జరుగుతున్న అన్యాయాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. ఆ సమస్యలపై సీఎస్‌కు లేఖ రాసినట్లు మర్రి శశిధర్​ రెడ్డి తెలిపారు. ఆ లేఖలో ఏం రాసారంటే.. ?

జూన్​ 30 వరకు నిషేధం

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున అంతర్జాతీయ విమాన సర్వీసులపై జూన్​ 30 వరకు నిషేధం పొడిగిస్తూ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది పౌర విమానయాన శాఖ. అవేంటంటే..?

ఒకటిన్నర రెట్లు ఎక్కువ

రైతులకు ఒకటిన్నర రెట్లు ఎక్కువ మద్దతుధర ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇంకా ఏమని నిర్ణయించందంటే..?

తొలగింపు

ఆ క్యాంటీన్లలో వెయ్యికి పైగా విదేశీ ఉత్పత్తులను అమ్మవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆ క్యాంటీన్లు ఏవంటే..?

ఆగ్రహజ్వాల

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిపై అమెరికా వరుసగా ఆరో రోజు రణరంగంగా మారింది. మరిన్ని విశేషాలు

ఇదేం లొల్లి..

సామాజిక మాధ్యమాల్లో ఇద్దరు మాజీ క్రికెటర్లను ఉద్దేశిస్తూ.. 'మీ వాగ్వివాదాన్ని ఆపేయాలి' అని సూచించాడు పాకిస్థాన్​ బౌలింగ్​ కోచ్​ వకార్​ యూనిస్​. వారెవరంటే..?

రికార్డుల మోత

మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ సినిమా ప్రీలుక్‌ పోస్టర్‌ విడుదలై సామాజిక మాధ్యమాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఆ పోస్టర్​ ఎంటో చూడండి

ఆమె అవకాశం అమలకు...

కమల్​హాసన్​, అమల కాంబినేషన్​లో వచ్చిన 'పుష్పక విమానం' సినిమాలో ఓ బాలీవుడ్​ భామకు నటించే అవకాశం చేజారిపోయిందట. ఆ హీరోయిన్​ ఎవరో తెలుసా..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.