ETV Bharat / state

'ఆ అన్యాయానికి ఎవరిది బాధ్యత..?' - KCR

పొలాల మధ్య గట్ల పంచాయితీని కేసీఆర్​ ఫోన్​లో పరిష్కరించడం ఏంటని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ దుయ్యబట్టారు. భూ సమస్యలను సర్వే చేసి పరిష్కరించాలన్నారు. ఇదే భూమికి చెందిన మహిళకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

'ఆ మహిళకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు'
author img

By

Published : Mar 28, 2019, 7:03 PM IST

Updated : Mar 28, 2019, 7:29 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ రైతుతో ఫోన్‌లో మాట్లాడారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ​ ధ్వజమెత్తారు. పొలాల మధ్య గట్ల పంచాయితీని ఫోన్‌లో పరిష్కరించడం ఏంటని ప్రశ్నించారు. ఇదే భూమికి మరో మహిళ భాగస్తురాలని... ఆమె ఆవేదనను మీడియాకు వినిపించిన దాసోజు ఆమెకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులని నిలదీశారు. భూ సమస్యలను సర్వే చేసి పరిష్కరించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సారూ... కారు... పంచర్‌ కాక తప్పదని జోస్యం చెప్పారు.

'ఆ మహిళకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు'

ఇవి చూడండి:'గడియకో అబద్ధం ఆడతారు ఆ తండ్రీ కొడుకులు'

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ రైతుతో ఫోన్‌లో మాట్లాడారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ​ ధ్వజమెత్తారు. పొలాల మధ్య గట్ల పంచాయితీని ఫోన్‌లో పరిష్కరించడం ఏంటని ప్రశ్నించారు. ఇదే భూమికి మరో మహిళ భాగస్తురాలని... ఆమె ఆవేదనను మీడియాకు వినిపించిన దాసోజు ఆమెకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులని నిలదీశారు. భూ సమస్యలను సర్వే చేసి పరిష్కరించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సారూ... కారు... పంచర్‌ కాక తప్పదని జోస్యం చెప్పారు.

'ఆ మహిళకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు'

ఇవి చూడండి:'గడియకో అబద్ధం ఆడతారు ఆ తండ్రీ కొడుకులు'

Last Updated : Mar 28, 2019, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.