ETV Bharat / state

క్రేన్​ మీదపడి వ్యక్తి మృతి... షేక్​పేటలో భారీ ట్రాఫిక్​ జామ్​ - గోల్కొండ

హైదరాబాద్​ గోల్కొండ పరిధి షేక్‌పేట వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో క్రేన్‌ మీద పడి డ్రైవర్‌ మృతిచెందాడు. భారీగా ట్రాఫిక్​ అంతరాయం ఏర్పడింది.

ట్రాఫిక్​ జామ్​
author img

By

Published : Jul 2, 2019, 11:10 AM IST

హైదరాబాద్​ గోల్కొండ పరిధి షేక్‌పేట వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో క్రేన్‌ మీద పడి డ్రైవర్‌ మృతిచెందాడు. ఈఘటనతో టోలీచౌకీలో భారీగా వాహనాలు నిలిచిపోవటం వల్ల...ట్రాఫిక్​ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిర్మాణ పనులు జరిగే చోట రహదారి మూసివేసి... వివిధ మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.

క్రేన్​ మీదపడి వ్యక్తి మృతి... షేక్​పేటలో భారీ ట్రాఫిక్​ జామ్​

ఇవీ చూడండి;భద్రాద్రిలో అటవీ అధికారులపై గిరిజనుల దాడి

హైదరాబాద్​ గోల్కొండ పరిధి షేక్‌పేట వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో క్రేన్‌ మీద పడి డ్రైవర్‌ మృతిచెందాడు. ఈఘటనతో టోలీచౌకీలో భారీగా వాహనాలు నిలిచిపోవటం వల్ల...ట్రాఫిక్​ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిర్మాణ పనులు జరిగే చోట రహదారి మూసివేసి... వివిధ మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.

క్రేన్​ మీదపడి వ్యక్తి మృతి... షేక్​పేటలో భారీ ట్రాఫిక్​ జామ్​

ఇవీ చూడండి;భద్రాద్రిలో అటవీ అధికారులపై గిరిజనుల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.