భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. సీపీఐ రాష్ట్ర నాయకులు, మణుగూరు జడ్పీటీసీ అభ్యర్థి, అయోధ్య చారి రామానుజవారం నుంచి మనుగురుకు వస్తున్నారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ సైకిలిస్ట్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కారు దూసుకొచ్చింది..ప్రాణాలు తీసింది.. - car
కారు అదుపుతప్పి సైకిల్పై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఢీకొన్న ఘటనలో సైకిలిస్ట్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సైకిలిస్ట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. సీపీఐ రాష్ట్ర నాయకులు, మణుగూరు జడ్పీటీసీ అభ్యర్థి, అయోధ్య చారి రామానుజవారం నుంచి మనుగురుకు వస్తున్నారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ సైకిలిస్ట్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సైకిలిస్ట్ మృతి
సైకిలిస్ట్ మృతి
Intro:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం,
మణుగూరు.
మణుగూరు సీఎస్పీఈ వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది .ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీపీఐ రాష్ట్ర నాయకులు , మణుగూరు zdptc abhyardhi,అయోధ్య చారి తన రామానుజవారం నుంచి మనుగురుకు వస్తున్న క్రమంలో వాహనం అదుపు తప్పి సైకిల్ పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా గారికి గాయాలయ్యాయి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Conclusion:ఘటనా స్థలానికి మనవి ఎడవల్లి రమేష్ బాబు చేరుకొని కెసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం,
మణుగూరు.
మణుగూరు సీఎస్పీఈ వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది .ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీపీఐ రాష్ట్ర నాయకులు , మణుగూరు zdptc abhyardhi,అయోధ్య చారి తన రామానుజవారం నుంచి మనుగురుకు వస్తున్న క్రమంలో వాహనం అదుపు తప్పి సైకిల్ పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా గారికి గాయాలయ్యాయి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Conclusion:ఘటనా స్థలానికి మనవి ఎడవల్లి రమేష్ బాబు చేరుకొని కెసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.