ETV Bharat / sports

ఐపీఎల్ వేలం:​ మ్యాక్స్​వెల్​@14.25 కోట్లు - steve smith

ఐపీఎల్​ 14వ సీజన్​ వేలంలో ఆసీస్​ స్టార్​ క్రికెటర్​ గ్లెన్ మ్యాక్స్​వెల్​ భారీ ధరకు అమ్ముడు పోయాడు. రూ.14.25 కోట్లకు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇతడిని​ దక్కించుకుంది.

IPL-auction-2021
గ్లెన్​ మ్యాక్స్​వెల్​ @ రూ.14.25 కోట్లు
author img

By

Published : Feb 18, 2021, 3:41 PM IST

ఐపీఎల్​ 2021 వేలం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​ను బెంగుళూరు జట్టు రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో మ్యాక్సీ.. పంజాబ్ కింగ్స్​కు ఆడాడు. కాగా, గత సీజన్​లో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. ఈ స్టార్​ క్రికెటర్​ ప్రస్తుతం అత్యధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. చెన్నై, బెంగుళూరు మధ్య వేలం పోటాపోటీగా జరిగింది. గత ఐపీఎల్​లో పంజాబ్​ ఇతన్ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

మరో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మెన్ స్టీవ్​ స్మిత్​ను దిల్లీ క్యాపిటల్స్​ రూ.2.2 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్​లో స్మిత్​.. రాజస్థాన్​ రాయల్స్​కు కెప్టెన్​గా వ్యవహరించాడు.​

ఐపీఎల్​ 2021 వేలం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​ను బెంగుళూరు జట్టు రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో మ్యాక్సీ.. పంజాబ్ కింగ్స్​కు ఆడాడు. కాగా, గత సీజన్​లో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. ఈ స్టార్​ క్రికెటర్​ ప్రస్తుతం అత్యధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. చెన్నై, బెంగుళూరు మధ్య వేలం పోటాపోటీగా జరిగింది. గత ఐపీఎల్​లో పంజాబ్​ ఇతన్ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

మరో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మెన్ స్టీవ్​ స్మిత్​ను దిల్లీ క్యాపిటల్స్​ రూ.2.2 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్​లో స్మిత్​.. రాజస్థాన్​ రాయల్స్​కు కెప్టెన్​గా వ్యవహరించాడు.​

ఇదీ చదవండి: ఐపీఎల్: దిల్లీ క్యాపిటల్స్​కు స్మిత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.