ETV Bharat / jagte-raho

అన్నదమ్ములకు పోలీసుల చెక్​ - undefined

ఇద్దరు అన్నదమ్ములు.. చోరీలకు అలవాటుపడ్డారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకున్నారు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న వీరి దొంగతనాలకు ఖమ్మం పోలీసులు చెక్ పెట్టారు.

ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలు
author img

By

Published : Feb 12, 2019, 9:41 PM IST

Updated : Feb 13, 2019, 9:45 AM IST

ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలు
ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన వీరయ్య, ఏసోబు ఇద్దరు అన్నదమ్ములు. జల్సాల మత్తులో గొలుసు దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలతో పాటు ఆంధ్రలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న వీరిని ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు.
undefined

నిందితులపై రెండు రాష్ట్రాల్లో దాదాపు 44 కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. వారి నుంచి 32 లక్షలకు పైగా విలువైన బంగారం, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలు
ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన వీరయ్య, ఏసోబు ఇద్దరు అన్నదమ్ములు. జల్సాల మత్తులో గొలుసు దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలతో పాటు ఆంధ్రలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న వీరిని ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు.
undefined

నిందితులపై రెండు రాష్ట్రాల్లో దాదాపు 44 కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. వారి నుంచి 32 లక్షలకు పైగా విలువైన బంగారం, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 13, 2019, 9:45 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.