ETV Bharat / jagte-raho

ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్‌.. రూ.8వేలు స్వాధీనం - భూపాలపల్లిలో ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్‌

రాష్ట్రంలో పేకాట ఆడుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య‌ రోజురోజుకు పెరుగుతోంది. భూపాలపల్లిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.8100 నగదు స్వాధీనం చేసుకున్నారు. 5 చరవాణీలు, 4 ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశారు.

bhupalapally police arrested seven members card players
ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
author img

By

Published : Apr 21, 2020, 5:23 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం క్రోసూర్‌పల్లి గ్రామంలో పేకాట స్థావరం పై పోలీసుల దాడులు నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌ సమీపంలోనే ఉన్న కోసుర్‌పల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారనే పక్క సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్‌ చేశారు. రూ.8100 నగదు, 5 చరవాణీలు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం క్రోసూర్‌పల్లి గ్రామంలో పేకాట స్థావరం పై పోలీసుల దాడులు నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌ సమీపంలోనే ఉన్న కోసుర్‌పల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారనే పక్క సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్‌ చేశారు. రూ.8100 నగదు, 5 చరవాణీలు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొన్నారు.

ఇవీ చూడండి: కారు దిగలేదని వైద్యుడిపై దుండగుల కాల్పులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.