ETV Bharat / international

ఉగ్ర ఘాతుకానికి 30 మంది బలి - Kodyel village in the Komandjari province

ఆఫ్రికాలోని బుర్కినాఫాసోలో ఆగంతుకుల దురాఘతానికి 30మంది బలయ్యారు. కోమంద్​జరి ప్రాంతంలోని కోద్యేల్​ గ్రామంలో ఉగ్రవాదులు ఈ దాడి జరిపినట్లు అధికారులు తెలిపారు.

Burkina Faso
ఉగ్రవాదులు, కాల్పులు
author img

By

Published : May 4, 2021, 1:14 PM IST

ఆఫ్రికన్ దేశం బుర్కినాఫాసోలో దుండగులు జరిపిన కాల్పుల్లో 30మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోమంద్​జరి ప్రాంతంలోని కోద్యేల్​ గ్రామంలో ఈ దారుణం జరిగింది.

గ్రామంలోని ప్రతి ఇంటికీ ఉగ్రసంస్థకు చెందినవారు నిప్పంటించారని ప్రభుత్వాధికారి లబిడి ఔబా తెలిపారు.

ఇద్దరు స్పెయిన్ జర్నలిస్టులు, ఓ ఐర్లాండ్ వ్యక్తిని హత్య చేసిన వారం రోజులకే ఈ కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. వారం క్రితం కోద్యేల్​కు సమీప ప్రాంతమైన సాహెల్​లోని యాట్టకౌ గ్రామంలో 18 మందిని హత్యచేశారు.

ఇదీ చదవండి:కూలిన మెట్రో రైలు- 15 మంది మృతి

ఆఫ్రికన్ దేశం బుర్కినాఫాసోలో దుండగులు జరిపిన కాల్పుల్లో 30మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోమంద్​జరి ప్రాంతంలోని కోద్యేల్​ గ్రామంలో ఈ దారుణం జరిగింది.

గ్రామంలోని ప్రతి ఇంటికీ ఉగ్రసంస్థకు చెందినవారు నిప్పంటించారని ప్రభుత్వాధికారి లబిడి ఔబా తెలిపారు.

ఇద్దరు స్పెయిన్ జర్నలిస్టులు, ఓ ఐర్లాండ్ వ్యక్తిని హత్య చేసిన వారం రోజులకే ఈ కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. వారం క్రితం కోద్యేల్​కు సమీప ప్రాంతమైన సాహెల్​లోని యాట్టకౌ గ్రామంలో 18 మందిని హత్యచేశారు.

ఇదీ చదవండి:కూలిన మెట్రో రైలు- 15 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.