ETV Bharat / crime

దొంగిలించిన డీజిల్​తో కేంద్రం.. పోలీసుల దాడి

author img

By

Published : Mar 26, 2021, 6:13 PM IST

లారీల నుంచి డీజిల్​ను​ దొంగిలించి అక్రమంగా నిల్వచేస్తున్న నిర్వాహకులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 30వేల లీటర్ల ఆయిల్​ను స్వాధీనం చేసుకున్నారు.

diesel robbery, rampally dayara
అక్రమంగా డీజిల్​ కేంద్రం, రాంపల్లి దాయర

నిర్మానుష్య ప్రాంతాల్లో నిలిపిన లారీల నుంచి డీజిల్​ను దొంగిలించి ఓ కేంద్రాన్నే ఏర్పాటు చేసిన సంఘటన మేడ్చల్​ జిల్లా కీసర పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. రాంపల్లి దాయరలో ఉన్న ఆ డీజిల్​ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. దానికి అనుమతులు లేవని నిర్ధరించారు.

దాదాపు 30 వేల లీటర్ల డీజిల్​ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిర్మానుష్య ప్రాంతాల్లో నిలిపిన లారీల నుంచి డీజిల్​ను దొంగిలించి ఓ కేంద్రాన్నే ఏర్పాటు చేసిన సంఘటన మేడ్చల్​ జిల్లా కీసర పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. రాంపల్లి దాయరలో ఉన్న ఆ డీజిల్​ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. దానికి అనుమతులు లేవని నిర్ధరించారు.

దాదాపు 30 వేల లీటర్ల డీజిల్​ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: సర్పంచ్​, ఉపసర్పంచ్​ వర్గాల మధ్య ఫైటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.