ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. అనుమానంతో భార్య స్రవంతి గొంతు కోసి .. భర్త హరికృష్ణ పరారయ్యాడు.
స్రవంతి, హరికృష్ణ దంపతులకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: కూతురిని చంపేసి.. నాలుక కోసి తినేసింది