ETV Bharat / crime

అనుమానం: భార్య గొంతు కోసి పరారైన భర్త

author img

By

Published : Jan 30, 2021, 2:08 PM IST

అనుమానంతో భార్య గొంతు కోసి పరారయ్యాడు ఓ భర్త. వీరికి ఏడాది క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరులో జరిగింది.

husband-kills-wife-in-nellore-district in andhra pradesh
అనుమానం: భార్య గొంతు కోసి పరారైన భర్త

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎన్టీఆర్‌ కాలనీలో దారుణం జరిగింది. అనుమానంతో భార్య స్రవంతి గొంతు కోసి .. భర్త హరికృష్ణ పరారయ్యాడు.

స్రవంతి, హరికృష్ణ దంపతులకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎన్టీఆర్‌ కాలనీలో దారుణం జరిగింది. అనుమానంతో భార్య స్రవంతి గొంతు కోసి .. భర్త హరికృష్ణ పరారయ్యాడు.

స్రవంతి, హరికృష్ణ దంపతులకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: కూతురిని చంపేసి.. నాలుక కోసి తినేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.