ETV Bharat / crime

జలపాతంలో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం - జలపాతంలో గల్లంతు

ఏపీ విశాఖ జిల్లా గుడ్డిగుమ్మి జలపాతంలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది ఉదయం ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా.. కాసేపటికి మరో వ్యక్తి మృతదేహం కూడా లభ్యమైంది.

bodies found in Guddigummi Falls
జలపాతంలో గల్లంతు
author img

By

Published : May 31, 2021, 3:38 PM IST

ఏపీ విశాఖ జిల్లాలోని గుడ్డిగుమ్మి జలపాతంలో నిన్న గల్లంతైన ముగ్గురి మృతదేహాలను విపత్తు నిర్వహణ సిబ్బంది వెలికి తీశారు. ఆదివారం మధ్యాహ్నం 10 మంది యువకులు.. జలపాతం వద్ద సరదాగా ఫొటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఒకరు కాలు జారి పడిపోయారు. రక్షించేందుకు ప్రయత్నించి మరో ఇద్దరు నీటిలో పడి కొట్టుకుపోయారు.

పోలీసులు, విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది నిన్న రాత్రి వరకూ గాలింపు చర్యలు చేసినప్పటికీ.. గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఉదయం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా కాసేపటికి మరో వ్యక్తి మృతదేహాన్ని సైతం గుర్తించారు.

ఏపీ విశాఖ జిల్లాలోని గుడ్డిగుమ్మి జలపాతంలో నిన్న గల్లంతైన ముగ్గురి మృతదేహాలను విపత్తు నిర్వహణ సిబ్బంది వెలికి తీశారు. ఆదివారం మధ్యాహ్నం 10 మంది యువకులు.. జలపాతం వద్ద సరదాగా ఫొటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఒకరు కాలు జారి పడిపోయారు. రక్షించేందుకు ప్రయత్నించి మరో ఇద్దరు నీటిలో పడి కొట్టుకుపోయారు.

పోలీసులు, విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది నిన్న రాత్రి వరకూ గాలింపు చర్యలు చేసినప్పటికీ.. గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఉదయం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా కాసేపటికి మరో వ్యక్తి మృతదేహాన్ని సైతం గుర్తించారు.

ఇదీ చదవండి: వైద్యం వికటించి మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.