ETV Bharat / city

నేడు 'దిశ' నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం - repostmartum

దిశ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలను రీ పోస్టుమార్టం చేసేందుకు... దిల్లీ ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ విభాగానికి చెందిన వైద్యుల బృందం హైదరాబాద్‌కు వచ్చింది. ఇవాళ ఉదయం గాంధీ మార్చురీలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.

నేడు 'దిశ' నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం
నేడు 'దిశ' నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం
author img

By

Published : Dec 23, 2019, 6:04 AM IST

Updated : Dec 23, 2019, 7:39 AM IST

దిల్లీకి చెందిన ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ విభాగం వైద్యుల బృందం హైదరాబాద్‌ చేరుకుంది. దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు వైద్యులు రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఫోరెన్సిక్‌ విభాగం చీఫ్‌ డాక్టర్‌ సుదీర్‌ గుప్తా ఆధ్వర్యంలో ఆదర్శ కుమార్‌, అభిషేక్‌ కుమార్‌, వరుణ్‌చంద్రతో కూడిన వైద్యుల బృందం ఇవాళ ఉదయం గాంధీ మార్చురీలో మృతదేహాలకు రీపోస్టుమార్టం చేస్తారు.

ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేస్తారు. సాయంత్రం వరకు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఒక్కో మృతదేహానికి రెండు గంటల పాటు రీపోస్టుమార్టం కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం మృత దేహాలను బంధువులకు అప్పగించనున్నారు.

నేడు 'దిశ' నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం

ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగుడు

దిల్లీకి చెందిన ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ విభాగం వైద్యుల బృందం హైదరాబాద్‌ చేరుకుంది. దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు వైద్యులు రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఫోరెన్సిక్‌ విభాగం చీఫ్‌ డాక్టర్‌ సుదీర్‌ గుప్తా ఆధ్వర్యంలో ఆదర్శ కుమార్‌, అభిషేక్‌ కుమార్‌, వరుణ్‌చంద్రతో కూడిన వైద్యుల బృందం ఇవాళ ఉదయం గాంధీ మార్చురీలో మృతదేహాలకు రీపోస్టుమార్టం చేస్తారు.

ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేస్తారు. సాయంత్రం వరకు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఒక్కో మృతదేహానికి రెండు గంటల పాటు రీపోస్టుమార్టం కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం మృత దేహాలను బంధువులకు అప్పగించనున్నారు.

నేడు 'దిశ' నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం

ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగుడు

TG_HYD_04_23_REPOSTMORTEM_IN_DISHA_CASE_AV_3066407 REPORTER:K.SRINIVAS ( )దిల్లీకి చెందిన ఎయిమ్స్‌ ఫోరోన్సిక్‌ విభాగం వైద్యుల బృందం హైదరాబాద్‌ చేరుకుంది. దిశ హత్య కేసులో నిందితుల మృతదేహాలకు వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఫోరోన్సిక్‌ విభాగం చీఫ్‌ డాక్టర్‌ సుదీర్‌ గుప్త ఆధ్వర్యంలో వైద్యులు ఆదర్శకుమార్‌, అభిషేక్‌కుమార్‌, వరుణ్‌చంద్ర తో కూడిన బృందం ఇవాళ ఉదయం గాంధీ మార్చురీలో మృతదేహాలకు రీపోస్టుమార్టం చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తారు. సాయంత్రం వరకు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఒక్కో మృతదేహానికి రెండు గంటల పాటు రీపోస్టుమార్టం కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.
Last Updated : Dec 23, 2019, 7:39 AM IST

For All Latest Updates

TAGGED:

repostmartum
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.