ETV Bharat / city

navaneetkaur: లోక్​సభలో తెలుగులో మాట్లాడిన ఎంపీ నవనీత్ కౌర్ - MP Navneet Kaur latest news

ఎంపీ నవనీత్ కౌర్ లోక్​సభలో తెలుగులో మాట్లాడారు. లోక్​సభలో ఓబీసీ బిల్లుపై చర్చ సందర్బంలో ప్యానల్​ స్పీకర్​గా వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. నవనీత్ కౌర్ మాట్లాడుతుండగా సమయం అయిపోయిందనీ.. మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలని ముగించాలని సూచించారు. నవనీత్​ కౌర్​ స్పందిస్తూ మీరు తెలుగు వాళ్లే మేమూ తెలుగు వాళ్లమే అని అన్నారు.

Navneet Kaur
నవనీత్ కౌర్
author img

By

Published : Aug 12, 2021, 1:34 PM IST

navaneetkaur: లోక్​సభలో తెలుగులో మాట్లాడిన ఎంపీ నవనీత్ కౌర్

మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ పార్లమెంటు సమావేశంలో తెలుగులో మాట్లాడారు. లోక్​సభలో ఓబీసీ బిల్లుపై చర్చ సందర్బంలో ప్యానల్​ స్పీకర్​గా వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. నవనీత్ కౌర్ మాట్లాడుతుండగా సమయం అయిపోయిందనీ.. మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలని ముగించాలని సూచించారు. అయితే.. అప్పుడు నవనీత్​ కౌర్​.. మీరు తెలుగు వాళ్లే మేమూ తెలుగు వాళ్లమే మాట్లాడేందుకు కాస్త సమయం ఇవ్వండని తెలుగులో కోరారు. ఆ తర్వాత ఆమె ఓబీసీ బిల్లుపై మాట్లాడారు.

ఇదీ చదవండి: KRMB: కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ

navaneetkaur: లోక్​సభలో తెలుగులో మాట్లాడిన ఎంపీ నవనీత్ కౌర్

మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ పార్లమెంటు సమావేశంలో తెలుగులో మాట్లాడారు. లోక్​సభలో ఓబీసీ బిల్లుపై చర్చ సందర్బంలో ప్యానల్​ స్పీకర్​గా వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. నవనీత్ కౌర్ మాట్లాడుతుండగా సమయం అయిపోయిందనీ.. మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలని ముగించాలని సూచించారు. అయితే.. అప్పుడు నవనీత్​ కౌర్​.. మీరు తెలుగు వాళ్లే మేమూ తెలుగు వాళ్లమే మాట్లాడేందుకు కాస్త సమయం ఇవ్వండని తెలుగులో కోరారు. ఆ తర్వాత ఆమె ఓబీసీ బిల్లుపై మాట్లాడారు.

ఇదీ చదవండి: KRMB: కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.