హైదరాబాద్ ప్రేమనగర్లోని శ్రీదత్త సాయి మందిరం ఆధ్వర్యంలో టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు వీవీ రమణా రెడ్డి, రమేశ్రెడ్డి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. తెలుగు టెలివిజన్ నటులు శ్రీ వాసుదేవ్, రాగిణి చేతుల మీదుగా 60 కుటుంబాలకు సరకులు అందించారు. లాక్డౌన్ వల్ల పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సరకులు పంపిణీ చేయడం మంచి పరిణామమని అన్నారు.
ఇవీచూడండి: భారీ బడ్జెట్ సినిమాలో బాలయ్య!