కర్ణాటకలోని ప్రతీ గ్రామపంచాయతీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేలు కేటాయించింది. కరోనా కట్టడి నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ2.33 కోట్లను కొవిడ్ కట్టడి కోసం కేటాయించామని ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. 20కేఎల్ ఆక్సిజన్ ట్యాంక్, 1500 ఎల్పీఎం ఆక్సీజనరేటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపామన్నారు.
ఇదీ చదవండి : Yediyurappa: నా దృష్టంతా ఆ విషయంపైనే