ETV Bharat / bharat

మత్తు మందు ఇచ్చి.. స్నేహితులతో కలిసి అత్యాచారం - బాలికపై గ్యాంగ్ రేప్

మైనర్​కు మత్తు మందు ఇచ్చి పలు మార్లు అత్యాచారానికి ఒడిగట్టారు కిరాతకులు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కేరళలో జరిగింది.

Girl raped
అత్యాచారం
author img

By

Published : Jul 7, 2021, 11:52 PM IST

అభం శుభం తెలియని మైనర్​కు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన కేరళ పాలక్కడ్​ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం బాలిక.. త్రిస్సూర్ మెడికల్​ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఏం జరిగిందంటే?

ఏప్రిల్​ 30న.. అభిలాష్​(25) అనే వ్యక్తి.. బాలికకు ఉపాధి కల్పించాడు. ఇంట్లో నుంచి పారిపోయి రమ్మని ప్రేరేపించాడు. ఆ తర్వాత మే నెలలో పలు మార్లు డ్రగ్స్​ ఇచ్చి తన స్నేహితులు షాహుల్ తౌసీఫ్​తో కలిసి అత్యాచారం చేశాడు.

బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి : మహిళపై సామూహిక అత్యాచారం.. రూ. 15లక్షలు చోరీ!

అభం శుభం తెలియని మైనర్​కు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన కేరళ పాలక్కడ్​ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం బాలిక.. త్రిస్సూర్ మెడికల్​ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఏం జరిగిందంటే?

ఏప్రిల్​ 30న.. అభిలాష్​(25) అనే వ్యక్తి.. బాలికకు ఉపాధి కల్పించాడు. ఇంట్లో నుంచి పారిపోయి రమ్మని ప్రేరేపించాడు. ఆ తర్వాత మే నెలలో పలు మార్లు డ్రగ్స్​ ఇచ్చి తన స్నేహితులు షాహుల్ తౌసీఫ్​తో కలిసి అత్యాచారం చేశాడు.

బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి : మహిళపై సామూహిక అత్యాచారం.. రూ. 15లక్షలు చోరీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.