ETV Bharat / bharat

శబరిమలపై సుప్రీం నిర్ణయానికి 'కేరళ స్వాగతం'

author img

By

Published : Nov 14, 2019, 2:51 PM IST

శబరిమల కేసును ఏడుగురు జడ్జిల ధర్మాసనానికి బదిలీ చేస్తూ.. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కేరళ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు స్వాగతించారు. గత తీర్పులో ఏదో లోపం ఉందని సుప్రీం భావించినందువల్లే ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

శబరిమలపై సుప్రీం నిర్ణయానికి 'కేరళ స్వాగతం'

సుప్రీంకోర్టులో శబరిమలపై దాఖలైన సమీక్ష పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడాన్ని కేరళలోని పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు స్వాగతించారు. భక్తుల నమ్మకాన్ని రక్షించేందుకు ఈ తీర్పు సహకరిస్తుందని కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్​ చాందీ ప్రకటించారు. శనివారం నుంచి అయ్యప్ప ఆలయంలో మొదలు కానున్న మండల పూజ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముగుస్త్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు గత తీర్పులో ఏదో లోపం ఉందని భావించినందువల్లే సమీక్ష పిటిషన్లను ఏడుగురు జడ్జిల ధర్మాసనానికి బదిలీ చేసిందని సీనియర్​ భాజపా నేత కుమ్మనమ్​ రాజశేఖరన్​ అన్నారు. సుప్రీం నిర్ణయం పట్ల ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు పలువురు ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభత్వ ప్రతినిధులెవ్వరూ ఇంకా స్పందించలేదు.

"సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఈ తీర్పు భక్తుల నమ్మకాన్ని మరింత దృఢం చేస్తుంది."
- కందరారు రాజీవారు, శబరిమల ప్రధాన అర్చకులు

" రివ్యూ పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న సుప్రీం తీర్పుతో సంతోషంగా ఉన్నా."
- శశికుమార్ వర్మ, పండాళం రాజకుటుంబీకులు

మహిళలను అనుమతించకూడదు

" గతేడాది సెప్టెంబర్​ 28న ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని.. మహిళలను పటిష్ఠ భద్రత నడుమ ఆలయంలోకి తీసుకెళ్లేందుకు విజయన్​ ప్రభుత్వం ప్రయత్నించకూడదు. 10 నుంచి 50 ఏళ్లలోపు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యప్ప సన్నిధిలోకి తీసుకురాకూడదు."
- రమేశ్​ చెన్నితల, కేరళ ప్రతిపక్షనేత

బదిలీ చేస్తూ సుప్రీం నిర్ణయం

శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నాటి తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన దాదాపు 65 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వీటిని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని నిర్ణయించింది.

" పవిత్ర ప్రదేశాల్లో మహిళల నిషేధమనేది శబరిమలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. దేశంలోని ఇతర దేవస్థానాలు, మసీదులు తదితర వాటికి సంబంధించినది."
- సుప్రీంకోర్టు వ్యాఖ్య

సుప్రీంకోర్టులో శబరిమలపై దాఖలైన సమీక్ష పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడాన్ని కేరళలోని పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు స్వాగతించారు. భక్తుల నమ్మకాన్ని రక్షించేందుకు ఈ తీర్పు సహకరిస్తుందని కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్​ చాందీ ప్రకటించారు. శనివారం నుంచి అయ్యప్ప ఆలయంలో మొదలు కానున్న మండల పూజ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముగుస్త్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు గత తీర్పులో ఏదో లోపం ఉందని భావించినందువల్లే సమీక్ష పిటిషన్లను ఏడుగురు జడ్జిల ధర్మాసనానికి బదిలీ చేసిందని సీనియర్​ భాజపా నేత కుమ్మనమ్​ రాజశేఖరన్​ అన్నారు. సుప్రీం నిర్ణయం పట్ల ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు పలువురు ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభత్వ ప్రతినిధులెవ్వరూ ఇంకా స్పందించలేదు.

"సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఈ తీర్పు భక్తుల నమ్మకాన్ని మరింత దృఢం చేస్తుంది."
- కందరారు రాజీవారు, శబరిమల ప్రధాన అర్చకులు

" రివ్యూ పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న సుప్రీం తీర్పుతో సంతోషంగా ఉన్నా."
- శశికుమార్ వర్మ, పండాళం రాజకుటుంబీకులు

మహిళలను అనుమతించకూడదు

" గతేడాది సెప్టెంబర్​ 28న ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని.. మహిళలను పటిష్ఠ భద్రత నడుమ ఆలయంలోకి తీసుకెళ్లేందుకు విజయన్​ ప్రభుత్వం ప్రయత్నించకూడదు. 10 నుంచి 50 ఏళ్లలోపు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యప్ప సన్నిధిలోకి తీసుకురాకూడదు."
- రమేశ్​ చెన్నితల, కేరళ ప్రతిపక్షనేత

బదిలీ చేస్తూ సుప్రీం నిర్ణయం

శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నాటి తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన దాదాపు 65 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వీటిని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని నిర్ణయించింది.

" పవిత్ర ప్రదేశాల్లో మహిళల నిషేధమనేది శబరిమలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. దేశంలోని ఇతర దేవస్థానాలు, మసీదులు తదితర వాటికి సంబంధించినది."
- సుప్రీంకోర్టు వ్యాఖ్య

AP Video Delivery Log - 0700 GMT News
Thursday, 14 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0651: China Mars AP Clients Only 4239840
China tests obstacle-avoidance for Mars lander
AP-APTN-0645: Indonesia Rainsy AP Clients Only 4239838
Cambodian opposition leader arrives in Jakarta
AP-APTN-0616: US NH Elizabeth Warren AP Clients Only 4239835
Warren on impeachment inquiry: 'Let's do it'
AP-APTN-0604: Iraq Meeting AP Clients Only 4239832
Iraq PM meets with top security advisers
AP-APTN-0600: South Korea US Milley No access South Korea 4239831
US General Milley meets SKorean counterpart
AP-APTN-0555: Gaza Ceasefire AP Clients Only 4239830
Islamic Jihad says cease-fire reached in Gaza
AP-APTN-0552: Australia Wildfires No access Australia 4239828
Wildfires kill 4 in Australia's New South Wales
AP-APTN-0544: Hong Kong Protest AP Clients Only 4239827
Hong Kong protesters empty rubbish to block roads
AP-APTN-0522: Australia Koalas Must credit Zoos Victoria 4239826
Melbourne Zoo welcomes first baby koala in 8 years
AP-APTN-0500: Brazil BRICS Xi AP Clients Only 4239825
Xi to BRICS: protectionism slowing global growth
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.