ETV Bharat / bharat

పుల్వామాలో మత సామరస్యం - మందిర పునరుద్ధరణ

పుల్వామాలోని ఓ మందిరం పునరుద్ధరణకు ముస్లింలు ముందుకొచ్చారు. తమ మధ్య ఎలాంటి మతవిద్వేషాలు లేవని చాటిచెబుతున్నారు.

మందిరానికి ముస్లింల సాయం
author img

By

Published : Mar 5, 2019, 8:20 PM IST

80 ఏళ్ల క్రితం నాటి మందిరాన్ని పునరుద్ధరించేందుకు ముస్లింలు ముందుకొచ్చారు. రెండున్నర దశాబ్దాలుగా మూతబడిన ఆలయాన్ని పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రదేశం నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ మందిరం ఉండటం విశేషం. ఉగ్రదాడి నేపథ్యంలో తమ మధ్య ఎలాంటి విద్వేషాలు లేవని చాటి చెప్పాలనుకున్నారు ఇక్కడి ప్రజలు.

ముస్లింల ఆధ్వర్యంలో మందిరం పునరుద్ధరణ

ఈ ప్రాంతంలో సుమారు 40 కశ్మీరీ పండిత కుటుంబాలు నివసించేవి. 1990వ దశకంలో పుల్వామాలో ఉగ్రవాద చర్యలు తీవ్రమవడం వల్ల వారు వలసవెళ్లారు. అప్పటినుంచి ఈ మందిరం నిరుపయోగంగానే ఉంది. ప్రజల్లో మార్పు రావాలనే ఆశయంతో మసీదుల్లో చేసినట్టే మందిరంలోనూ ప్రార్థనలు చేస్తే బాగుంటుందని ఆలోచించారు. ఫలితంగా ఈ మందిరాన్ని బాగుచేయాలని నిర్ణయం తీసుకున్నాయి ముస్లిం కుటుంబాలు.

undefined

అనుకున్నదే తడవుగా మరో పండిత కుటుంబం సహాయంతో పనులు మొదలుపెట్టారు. దీనికి పూర్తి ఖర్చు స్థానిక ముస్లిం ట్రస్ట్ నుంచే అందిస్తున్నారు. అంతేకాకుండా ముస్లిం యువకులు స్వచ్ఛందంగా దీని కోసం పని చేస్తున్నారు.

ఇదీ చూడండి: హిజ్బుల్​కు మరో దెబ్బ

80 ఏళ్ల క్రితం నాటి మందిరాన్ని పునరుద్ధరించేందుకు ముస్లింలు ముందుకొచ్చారు. రెండున్నర దశాబ్దాలుగా మూతబడిన ఆలయాన్ని పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రదేశం నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ మందిరం ఉండటం విశేషం. ఉగ్రదాడి నేపథ్యంలో తమ మధ్య ఎలాంటి విద్వేషాలు లేవని చాటి చెప్పాలనుకున్నారు ఇక్కడి ప్రజలు.

ముస్లింల ఆధ్వర్యంలో మందిరం పునరుద్ధరణ

ఈ ప్రాంతంలో సుమారు 40 కశ్మీరీ పండిత కుటుంబాలు నివసించేవి. 1990వ దశకంలో పుల్వామాలో ఉగ్రవాద చర్యలు తీవ్రమవడం వల్ల వారు వలసవెళ్లారు. అప్పటినుంచి ఈ మందిరం నిరుపయోగంగానే ఉంది. ప్రజల్లో మార్పు రావాలనే ఆశయంతో మసీదుల్లో చేసినట్టే మందిరంలోనూ ప్రార్థనలు చేస్తే బాగుంటుందని ఆలోచించారు. ఫలితంగా ఈ మందిరాన్ని బాగుచేయాలని నిర్ణయం తీసుకున్నాయి ముస్లిం కుటుంబాలు.

undefined

అనుకున్నదే తడవుగా మరో పండిత కుటుంబం సహాయంతో పనులు మొదలుపెట్టారు. దీనికి పూర్తి ఖర్చు స్థానిక ముస్లిం ట్రస్ట్ నుంచే అందిస్తున్నారు. అంతేకాకుండా ముస్లిం యువకులు స్వచ్ఛందంగా దీని కోసం పని చేస్తున్నారు.

ఇదీ చూడండి: హిజ్బుల్​కు మరో దెబ్బ


Lucknow (Uttar Pradesh), Mar 05 (ANI): After over month-long negotiations for seats, the Rashtriya Lok Dal (RLD) will join the Bahujan Samaj Party (BSP) and the Samajwadi Party (SP) alliance in Uttar Pradesh for the forthcoming Lok Sabha polls. This was announced at a press conference in Lucknow on Tuesday by both SP chief Akhilesh Yadav and RLD's Jayant Chaudhary. The party will contest from three Lok Sabha seats, up from the two it was left with when Mayawati and Akhilesh had announced their alliance in January. Speaking at the press conference, Rashtriya Lok Dal leader Jayant Chaudhary said, "Rashtriya Lok Dal will join the Bahujan Samaj Party (BSP)-Samajwadi Party (SP) alliance in Uttar Pradesh. Our workers will work hard to ensure victory of the alliance on all seats of the state. Rashtriya Lok Dal will contest on three seats in Uttar Pradesh."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.