ETV Bharat / bharat

వాజ్​పేయీ విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ

author img

By

Published : Dec 25, 2019, 4:18 PM IST

మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ విగ్రహాన్ని ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. వాజ్​పేయీ పేరు మీద నిర్మించబోయే వైద్య విశ్వవిద్యాలయానికి పునాదిరాయి వేశారు.

Prime Minister Narendra Modi lays foundation stone
వాజ్​పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతి సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. అటల్​ బిహారీ వాజ్​పేయీ వైద్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా వైద్య సేవలను విస్తరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు.

ఈ విద్యాలయం కోసం ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. లఖ్​నవూ నుంచి లోక్​సభకు వాజ్​పేయీ 5 సార్లు ప్రాతినిధ్యం వహించారు.

మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతి సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. అటల్​ బిహారీ వాజ్​పేయీ వైద్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా వైద్య సేవలను విస్తరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు.

ఈ విద్యాలయం కోసం ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. లఖ్​నవూ నుంచి లోక్​సభకు వాజ్​పేయీ 5 సార్లు ప్రాతినిధ్యం వహించారు.

Mumbai, Dec 25 (ANI): Bollywood actress Madhuri Dixit Nene was spotted at airport in Mumbai. She was seen along with her husband Dr Shriram Nene. The evergreen actress was looking sober in blue denims paired with white coat. Shriram Nene surprised everyone with his funky look. He was wearing blue collar polo tee paired with blue denims. On workfront, Madhuri will be next seen in 'Malang,' which will hit the theatres in 2020.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.