ETV Bharat / bharat

రోహ్​తంగ్​కు మాజీ ప్రధాని వాజ్​పేయీ పేరు! - రోహ్​తంగ్​కు మాజీ ప్రధాని వాజ్​పేయీ పేరు!

దివంగత మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతిని పురస్కరించుకుని హిమాచల్​ప్రదేశ్​లోని వ్యూహాత్మక సొరంగ మార్గం రోహ్​తంగ్​కు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించింది కేంద్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని ఆమోదించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

Vajpayee
రోహ్​తంగ్​కు మాజీ ప్రధాని వాజ్​పేయీ పేరు!
author img

By

Published : Dec 25, 2019, 5:56 AM IST

Updated : Dec 25, 2019, 8:20 AM IST

హిమాచల్​ ప్రదేశ్​లోని అత్యంత వ్యూహాత్మక సొరంగ మార్గంగా పరిగణించే రోహ్​తంగ్​కు ప్రభుత్వం దివంగత మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ పేరు పెట్టనుంది. బుధవారం ఆయన జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. వాజ్​పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు 2000, జూన్ మూడోతేదీన రోహ్​తంగ్​ మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ప్రపంచంలోనే పొడవైన సొరంగంగా..

8.8 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం.. 3వేల మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే పొడవైన సొరంగంగా పేరుగాంచనుంది. ఈ సొరంగ నిర్మాణంతో మనాలి-లేహ్​ లద్దాఖ్​ మధ్య సుమారు 46 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ప్రస్తుతం సొరంగం పనులు పూర్తికావస్తున్నాయి. ఈ సొరంగం అందుబాటులోకి వచ్చాక అన్ని కాలాల్లో హిమాచల్​-లద్దాఖ్​ మధ్య రాకపోకలు సాగనున్నాయి. గతంలో శీతాకాలంలో ఆరు నెలల పాటు ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయేవి.

ఇదీ చూడండి: 'ఎన్​ఆర్​సీ అమలుకు తొలి అడుగే ఎన్​పీఅర్'

హిమాచల్​ ప్రదేశ్​లోని అత్యంత వ్యూహాత్మక సొరంగ మార్గంగా పరిగణించే రోహ్​తంగ్​కు ప్రభుత్వం దివంగత మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ పేరు పెట్టనుంది. బుధవారం ఆయన జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. వాజ్​పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు 2000, జూన్ మూడోతేదీన రోహ్​తంగ్​ మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ప్రపంచంలోనే పొడవైన సొరంగంగా..

8.8 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం.. 3వేల మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే పొడవైన సొరంగంగా పేరుగాంచనుంది. ఈ సొరంగ నిర్మాణంతో మనాలి-లేహ్​ లద్దాఖ్​ మధ్య సుమారు 46 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ప్రస్తుతం సొరంగం పనులు పూర్తికావస్తున్నాయి. ఈ సొరంగం అందుబాటులోకి వచ్చాక అన్ని కాలాల్లో హిమాచల్​-లద్దాఖ్​ మధ్య రాకపోకలు సాగనున్నాయి. గతంలో శీతాకాలంలో ఆరు నెలల పాటు ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయేవి.

ఇదీ చూడండి: 'ఎన్​ఆర్​సీ అమలుకు తొలి అడుగే ఎన్​పీఅర్'

AP Video Delivery Log - 2300 GMT News
Tuesday, 24 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2244: US VA Water Skiing Santa Must credit WJLA; No access Washington DC market; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4246256
Santa water-skis on Potomac River in annual event
AP-APTN-2238: Mexico Radish Festival AP Clients Only 4246255
Mexico festival of Christmas radish sculptures
AP-APTN-2159: US UN Nigeria AP Clients Only 4246254
UN warns of deadly violence in Borno state
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 25, 2019, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.