ETV Bharat / sports

పదిమందిని పడేసింది! - పది మంది రైడర్లు ఒకరినొకరు ఢీకొన్నారు

పోలండ్​లో 'యూసీఐ ట్రాక్​ ప్రపంచ సైక్లింగ్ ఛాంపియన్​షిప్'​ జరుగుతోంది. ​​రేస్​లో బుధవారం అపశృతి ఎదురైంది. న్యూజిలాండ్​కు చెందిన సైకిలిస్ట్ రఖెల్​ సేత్ అదుపుతప్పి కిందపడింది. ఆమెను తప్పించే ప్రయత్నంలో  పది మంది రైడర్లు ఒకరినొకరు ఢీకొన్నారు.

ప్రపంచ సైక్లింగ్ ఛాంపియన్​షిప్
author img

By

Published : Feb 28, 2019, 10:58 AM IST

పోలండ్​లో 'యూసీఐ ట్రాక్​ ప్రపంచ సైక్లింగ్ ఛాంపియన్​షిప్'​ జరుగుతోంది. ​​రేస్​లో బుధవారం అపశృతి ఎదురైంది. న్యూజిలాండ్​కు చెందిన సైకిలిస్ట్ రఖెల్​ సేత్ అదుపుతప్పి కిందపడింది. ఆమెను తప్పించే ప్రయత్నంలో  పది మంది రైడర్లు ఒకరినొకరు ఢీకొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.