ETV Bharat / potti-sriramulu-nellore

నెల్లూరు జిల్లాలో మంత్రి గౌతమ్​రెడ్డి పర్యటన

author img

By

Published : Nov 26, 2019, 3:07 AM IST

నెల్లూరు జిల్లాలో మంత్రి గౌతమ్​ రెడ్డి పర్యటించారు. పలు కార్యక్రమాలల్లో పాల్గొన్న ఆయన... ప్రజల సాదరబాధలు అడిగి తెలుసుకున్నారు.

minister gautham reddy visits nellore district
నెల్లూరు జిల్లాలో మంత్రి గౌతమ్​రెడ్డి పర్యటన
నెల్లూరు జిల్లాలో మంత్రి గౌతమ్​రెడ్డి పర్యటన

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం‌ వావిలేరు, తూర్పుఖంభంపాడు, కోటితీర్ధం గ్రామాల్లో మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటించారు. వైకాపా నాయకులు‌ పూలతో ఆయనకు స్వాగతం పలికారు. తొలుత వావిలేరు గ్రామంలో సచివాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం తూర్పుఖంభంపాడు గ్రామంలో‌ పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోటీతీర్ధం గ్రామంలో‌ ఉన్న పురాతన శివాలయం‌లో... ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నెల్లూరు జిల్లాలో మంత్రి గౌతమ్​రెడ్డి పర్యటన

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం‌ వావిలేరు, తూర్పుఖంభంపాడు, కోటితీర్ధం గ్రామాల్లో మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటించారు. వైకాపా నాయకులు‌ పూలతో ఆయనకు స్వాగతం పలికారు. తొలుత వావిలేరు గ్రామంలో సచివాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం తూర్పుఖంభంపాడు గ్రామంలో‌ పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోటీతీర్ధం గ్రామంలో‌ ఉన్న పురాతన శివాలయం‌లో... ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి :

నెల్లూరులో ఎస్​సీఎస్​డీఏ ఆత్మీయ సమావేశం

Intro:Ap_nlr_12_25_mantri karyakraman_av_AP10061Body:నెల్లూరు జిల్లా చెజర్ల మండలం‌ వావిలెరు,తూర్పఖంభంపాడు , కోటితీర్దం గ్రామాల్లో ఐటి శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటించారు ముందుగా వావిలేరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినున్న సచివాలయ భవనానికి శంకుస్దాపన చెశారు.అనంతరం తూర్పుఖంభంపాడు గ్రామంలో‌ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.కోటీతీర్దం గ్రామంలో‌ పురాతన శివాలయం‌ నందు ప్రత్యేక ప్రార్దనలు చెశారు.మంత్రి రాకతో వైకప నాయకులు‌ పూలతో స్వాగతం పలికారు.ఈ కర్యక్రమానికి ఆత్మకూరు ఆర్ డి ఒ,డియస్పి,నియోజక వర్గస్దాయి అదికారులు వైకాప నాయకులు పాల్గోన్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.