ETV Bharat / cricket

రాహుల్​ వచ్చెన్-దినేశ్​ వెళ్లెన్​

ఆస్ట్రేలియాతో జరిగే టీ20లకు, మొదటి రెండు వన్డేలకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ.

author img

By

Published : Feb 15, 2019, 9:58 PM IST

రాహుల్​-దినేశ్​

ఫిబ్రవరి 24 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా సిరీస్​కు టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. న్యూజిలాండ్ సిరీస్​కు దూరమైన కేఎల్ రాహుల్ టీట్వంటీ, వన్డేల్లో పునరాగమనం చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్​మన్ దినేశ్ కార్తీక్​కు నిరాశే ఎదురైంది. లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేకు టీట్వంటీల్లో కొత్తగా అవకాశమిచ్చారు.
ఈ సిరీస్​లో భాగంగా రెండు టీట్వంటీలు, ఐదు వన్డేలు ఆడనుంది మెన్ ఇన్ బ్లూ. ప్రపంచకప్​ ముందు జరిగే చివరి సిరీస్ ఇదే. మే 30న వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.
భారత్​-ఏ తరఫున అద్భుత ఇన్నింగ్స్​ ఆడుతూ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు రాహుల్. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యల చేసి పాండ్యతో పాటు అతను కూడా నిషేదానికి గురై విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఇంగ్లండ్ లయన్స్​పై రెండో అనధికారక టెస్టులో ఇండియా-ఏ తరఫున 5 వికెట్లు తీసి.. 68 పరుగులతో విజయాన్ని అందుకోవడంలో మార్కండే పాత్ర కూడా ఉంది. ఆ ఆటతో సెలక్షన్ కమిటీ దృష్టిలో పడ్డాడు. ఆస్ట్రేలియా సిరీస్​కు ఎంపికయ్యాడు. ఐపీఎల్​లో ప్రస్తుతం అతను ముంబయి ఇండియన్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
స్పెషలిస్ట్ బ్యాట్స్​మన్ స్థానం చివరకు రిషభ్ పంత్​కే దక్కింది. అతను టీట్వంటీ, వన్డేల్లో చోటు సంపాదించాడు. దినేశ్ కార్తీక్ వన్డేల్లో చోటు కోల్పోయాడు.
టీట్వంటీలు, మొదటి రెండు వన్టేలకు భారత జట్టు ఇదే..
టీట్వంటీ సిరీస్ జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధావన్, రాయుడు, జాదవ్, ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, బుమ్రా, విజయ శంకర్, చాహల్, ఉమేశ్ యాదవ్, సిద్దార్థ్ కౌల్, మాయంక్ మార్కండే.
మొదటి వన్డే జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధావన్, రాయుడు, జాదవ్, ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, బుమ్రా, షమి, చాహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషభ్ పంత్, సిద్దార్థ్ కౌల్, కేఎల్ రాహుల్.
రెండో వన్డే జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధావన్, రాయుడు, జాదవ్, ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహల్, కుల్దీప్ యాదవ్, షమి, విజయ్ శంకర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్.

undefined



ఫిబ్రవరి 24 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా సిరీస్​కు టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. న్యూజిలాండ్ సిరీస్​కు దూరమైన కేఎల్ రాహుల్ టీట్వంటీ, వన్డేల్లో పునరాగమనం చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్​మన్ దినేశ్ కార్తీక్​కు నిరాశే ఎదురైంది. లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేకు టీట్వంటీల్లో కొత్తగా అవకాశమిచ్చారు.
ఈ సిరీస్​లో భాగంగా రెండు టీట్వంటీలు, ఐదు వన్డేలు ఆడనుంది మెన్ ఇన్ బ్లూ. ప్రపంచకప్​ ముందు జరిగే చివరి సిరీస్ ఇదే. మే 30న వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.
భారత్​-ఏ తరఫున అద్భుత ఇన్నింగ్స్​ ఆడుతూ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు రాహుల్. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యల చేసి పాండ్యతో పాటు అతను కూడా నిషేదానికి గురై విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఇంగ్లండ్ లయన్స్​పై రెండో అనధికారక టెస్టులో ఇండియా-ఏ తరఫున 5 వికెట్లు తీసి.. 68 పరుగులతో విజయాన్ని అందుకోవడంలో మార్కండే పాత్ర కూడా ఉంది. ఆ ఆటతో సెలక్షన్ కమిటీ దృష్టిలో పడ్డాడు. ఆస్ట్రేలియా సిరీస్​కు ఎంపికయ్యాడు. ఐపీఎల్​లో ప్రస్తుతం అతను ముంబయి ఇండియన్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
స్పెషలిస్ట్ బ్యాట్స్​మన్ స్థానం చివరకు రిషభ్ పంత్​కే దక్కింది. అతను టీట్వంటీ, వన్డేల్లో చోటు సంపాదించాడు. దినేశ్ కార్తీక్ వన్డేల్లో చోటు కోల్పోయాడు.
టీట్వంటీలు, మొదటి రెండు వన్టేలకు భారత జట్టు ఇదే..
టీట్వంటీ సిరీస్ జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధావన్, రాయుడు, జాదవ్, ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, బుమ్రా, విజయ శంకర్, చాహల్, ఉమేశ్ యాదవ్, సిద్దార్థ్ కౌల్, మాయంక్ మార్కండే.
మొదటి వన్డే జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధావన్, రాయుడు, జాదవ్, ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, బుమ్రా, షమి, చాహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషభ్ పంత్, సిద్దార్థ్ కౌల్, కేఎల్ రాహుల్.
రెండో వన్డే జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధావన్, రాయుడు, జాదవ్, ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహల్, కుల్దీప్ యాదవ్, షమి, విజయ్ శంకర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్.

undefined



RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST
++CLIENTS NOTE: FACE BLURRED AT SOURCE++
CARABINIERI (ITALIAN MILITARY POLICE) HANDOUT - AP CLIENTS ONLY
Rose, Calabria - 14 February, 2019
++NIGHT SHOTS++
1. Various of Carabinieri cars ++MUTE++
2. Carabinieri agent searching for evidence in Strangio's apartment ++MUTE++
3. Francesco Strangio with Carabinieri agents ++MUTE++
4. Carabinieri agent counting money found inside Strangio's apartment ++MUTE++
5. Carabinieri agent with evidence found inside Strangio's apartment ++MUTE++
6. Strangio entering Carabinieri car and leaving
STORYLINE
One of the most wanted Ndrangheta mafia mobsters was arrested Thursday in Italy, police said.
Francesco Strangio, who was convicted in 2018 for drug trafficking and sentenced to 14 years in prison, was arrested by Italian Carabinieri police in Rose, near Cosenza in Calabria.
Strangio is considered by Italian investigators as a key international drug smuggler, able to move enormous amounts of drugs from South America into Europe.
According to the Carabinieri police, Strangio had connections and branches in Germany, the Netherlands and Belgium. Drugs was entering Europe hidden in ship cointaners, docking in Hamburg and Antwerp.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.