ETV Bharat / cinema

అన్వేషణ ఎవరి కోసం? - tollywood

'ప్రాణం ఖరీదు' సినిమా సాంగ్ టీజర్​ను ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ విడుదల చేశారు.

హీరో హీరోయిన్లతో వందేమాతరం శ్రీనివాస్
author img

By

Published : Feb 23, 2019, 8:32 PM IST

ప్రశాంత్, అవంతిక హీరో హీరోయిన్లుగా, నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ప్రాణం ఖరీదు. ఎన్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించారు. పీఎల్​కే రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలోని సాంగ్ టీజర్​ను వందేమాతరం శ్రీనివాస్ విడుదల చేశారు. 'నా కన్నులు వెతికే వెతికే నీకోసం' అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సస్పెన్స్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రబృందం తెలిపింది. త్వరలోనే సినిమా విడుదల చేస్తామని ప్రకటించింది. వందేమాతరం శ్రీనివాస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.

ప్రశాంత్, అవంతిక హీరో హీరోయిన్లుగా, నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ప్రాణం ఖరీదు. ఎన్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించారు. పీఎల్​కే రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలోని సాంగ్ టీజర్​ను వందేమాతరం శ్రీనివాస్ విడుదల చేశారు. 'నా కన్నులు వెతికే వెతికే నీకోసం' అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సస్పెన్స్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రబృందం తెలిపింది. త్వరలోనే సినిమా విడుదల చేస్తామని ప్రకటించింది. వందేమాతరం శ్రీనివాస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.


Prayagraj (Uttar Pradesh), Feb 23 (ANI): Foreign delegation of around 150 countries reached at Uttar Pradesh's Prayagraj and took holy bath at sangam on Friday. They witnessed the cultural programmes at Sanskriti Gram. They also saw various wonderful aspects of Kumbh along with Akshay Vat and Saraswati koop. The 49-day Kumbh Mela began on Makar Sankranti in January. The next holy bath will be on Maha Shivratri on March 4. The Kumbh Mela will also culminate on the same day.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.