ETV Bharat / asia-pacific

కూర్చుని పనిచేసేవారికి ముందస్తు మరణం రాకూడదంటే.?

కూర్చుని పనిచేసేవాళ్లు 30 నిమిషాలకోసారి ఏదో ఒకరకమైన శారీరక శ్రమ చేస్తే ప్రమాదంబారిన పడే అవకాశం 17 శాతం తగ్గుతుందని తేల్చారు కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు.

author img

By

Published : Feb 14, 2019, 12:57 PM IST

కూర్చుని పనిచేసేవారికి ముందస్తు మరణం రాకూడదంటే.?

ఎక్కువగా కూర్చుని పనిచేసేవాళ్లలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం ఎక్కువ. దీని బారిన పడకుండా ఉండాలంటే ప్రతి అరగంటకోసారి ఎంతో కొంత శారీరకంగా శ్రమిస్తే చాలంటున్నారు కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు.

ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు 8 గంటల కంటే ఎక్కువ కూర్చొని ఉంటున్నట్లు నివేదికలో వెల్లడైంది.

2009 నుంచి 2013 మధ్య నలభై ఐదు సంవత్సరాలు పైబడిన 7,999 మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వారు సాధారణంగా ఉన్నప్పుడు ఏ మేరకు శారీరక శ్రమ చేశారనేది నాలుగు రోజులపాటు పరిశీలించారు. 2017లో వీరిలో ఎంత మంది మరణిస్తున్నారనే లెక్కలతో కూడిన పట్టిక రూపొందించారు. ఈ సమాచారం ద్వారా శారీరకంగా ఉత్తేజితంగా ఉన్న సమయం కంటే కూర్చున్న సమయం ఎక్కువగా ఎలా ముందస్తు మరణాలపై ప్రభావం చూపిస్తుందనేది అంచనా వేశారు.

కూర్చుని పనిచేసేవాళ్లు 30 నిమిషాలకోసారి ఏదో ఒకరకమైన శారీరక శ్రమ చేస్తే ప్రమాదంబారిన పడే అవకాశం 17 శాతం తగ్గుతుందని తేల్చారు. శారీరక శ్రమ పెరిగినకొద్దీ ప్రమాదం బారిన పడే అవకాశాలు తగ్గుతాయని వెల్లడించారు. శారీరకంగా అధికంగా శ్రమించినవారికి ప్రమాదం నుంచి మరింత ఉపశమనం లభిస్తుందని, దాదాపు 35 శాతం వరకు ప్రమాదం తగ్గే ఉందని తెలిపారు.

ఉద్యోగం నిమిత్తం ఎక్కువగా కూర్చొవాల్సి ఉన్నప్పుడు. తరచూ కదలడం,నిల్చోవటం, వీలైనంత నడవడం వంటి పనుల ద్వారా ప్రమాదాన్ని నివారించొచ్చని కొలంబియా విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు కైత్​ డియాజ్​ తెలిపారు.

తర్వాతి అధ్యయనాల్లో శారీరక శ్రమ చేసేవారిలో, శ్రమించని వారిలో గుండెపోటు, గుండె వైఫల్యం, హృద్రోగ సంబంధ మరణాలకు గల కారణాలపై పరిశోధన చేయనున్నట్లు తెలిపారు.

undefined

ఎక్కువగా కూర్చుని పనిచేసేవాళ్లలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం ఎక్కువ. దీని బారిన పడకుండా ఉండాలంటే ప్రతి అరగంటకోసారి ఎంతో కొంత శారీరకంగా శ్రమిస్తే చాలంటున్నారు కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు.

ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు 8 గంటల కంటే ఎక్కువ కూర్చొని ఉంటున్నట్లు నివేదికలో వెల్లడైంది.

2009 నుంచి 2013 మధ్య నలభై ఐదు సంవత్సరాలు పైబడిన 7,999 మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వారు సాధారణంగా ఉన్నప్పుడు ఏ మేరకు శారీరక శ్రమ చేశారనేది నాలుగు రోజులపాటు పరిశీలించారు. 2017లో వీరిలో ఎంత మంది మరణిస్తున్నారనే లెక్కలతో కూడిన పట్టిక రూపొందించారు. ఈ సమాచారం ద్వారా శారీరకంగా ఉత్తేజితంగా ఉన్న సమయం కంటే కూర్చున్న సమయం ఎక్కువగా ఎలా ముందస్తు మరణాలపై ప్రభావం చూపిస్తుందనేది అంచనా వేశారు.

కూర్చుని పనిచేసేవాళ్లు 30 నిమిషాలకోసారి ఏదో ఒకరకమైన శారీరక శ్రమ చేస్తే ప్రమాదంబారిన పడే అవకాశం 17 శాతం తగ్గుతుందని తేల్చారు. శారీరక శ్రమ పెరిగినకొద్దీ ప్రమాదం బారిన పడే అవకాశాలు తగ్గుతాయని వెల్లడించారు. శారీరకంగా అధికంగా శ్రమించినవారికి ప్రమాదం నుంచి మరింత ఉపశమనం లభిస్తుందని, దాదాపు 35 శాతం వరకు ప్రమాదం తగ్గే ఉందని తెలిపారు.

ఉద్యోగం నిమిత్తం ఎక్కువగా కూర్చొవాల్సి ఉన్నప్పుడు. తరచూ కదలడం,నిల్చోవటం, వీలైనంత నడవడం వంటి పనుల ద్వారా ప్రమాదాన్ని నివారించొచ్చని కొలంబియా విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు కైత్​ డియాజ్​ తెలిపారు.

తర్వాతి అధ్యయనాల్లో శారీరక శ్రమ చేసేవారిలో, శ్రమించని వారిలో గుండెపోటు, గుండె వైఫల్యం, హృద్రోగ సంబంధ మరణాలకు గల కారణాలపై పరిశోధన చేయనున్నట్లు తెలిపారు.

undefined
Intro: kmm_03_13_madhira govt college_sammelanam_avb_-c1 ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1995 1998 డిగ్రీ బ్యాచ్ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం అత్యంత ఉత్సాహంగా జరిగింది దాదాపు రెండు దశాబ్దాల కిందట చదువుకున్న స్నేహితులంతా ఇన్నేళ్ల తరువాత కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ సంబర పడ్డారు అంతేకాకుండా నాడు తాము చదివిన తరగతిగదిలో చిందులేస్తూ ఆపాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అంతేకాకుండా అప్పుడు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన అధ్యాపకులను గౌరవంగా సన్మానం చేశారు వివిధ ప్రాంతాలలో వివిధ వృత్తుల్లో స్థిరపడిన నాటి పాత స్నేహితులంతా తిరిగి చదువుకున్న కళాశాలలోని కలుసుకొని ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు నీడలో కలుసుకున్నాము అంటూ సినీ గేయానికి అంతా కలిసి డాన్సులు వేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాల ప్రాంగణం లోనే సరదాగా ముచ్చటించుకుంటూ వయసును మర్చిపోయి నాటి విద్యార్థుల భలే ఆనందంగా గడిపారు మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది ఇక్కడ చదివిన వారు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో జరపడంతో పాటు ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు ఇటువంటి కళాశాలలో చదువుకున్న తాము కూడా ఎంతో అదృష్టవంతుల మంటూ పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు


Body:bite 1 bite 2 పూర్వ విద్యార్థినులు bite 3 పోతినేని హనుమంతరావు పూర్వ విద్యార్థి


Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.