ETV Bharat / america

చర్చలు ఫలించేనా?

ట్రంప్​-కిమ్​ మధ్య రెండో రోజు చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య నిర్ణయాత్మక ప్రకటన వస్తుందని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

author img

By

Published : Feb 28, 2019, 11:35 AM IST

ట్రంప్​-కిమ్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్​ ఉన్​ మధ్య రెండో రోజు భేటీ ప్రారంభమైంది. వియత్నాం హనోయి​ వేదికగా జరుగుతున్న చర్చలు ఫలప్రదమవుతాయని ఇరు దేశాధినేతలు భావిస్తున్నారు.

అణు ఒప్పందానికి నాకేమీ తొందర లేదు. చర్చల ద్వారా అర్థవంతమైన ఫలితం వస్తుంది. అత్యుత్తమ ఫలితాలు దీర్ఘకాలంలో మాత్రమే వస్తాయి. - ట్రంప్​

మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా- కిమ్​

గతంలో జరిగిన సింగపూర్​ సమావేశంలో అణ్వాయుధాల పరీక్షల నిలిపివేత పై పాక్షిక ప్రకటన మాత్రమే వెలువడింది. హనోయి సమావేశంలో సంపూర్ణ ప్రకటన వస్తుందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి.

ఉదయాన్నే ప్రారంభమైన భేటీ మధ్యహ్నం వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇరు దేశాధినేతలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే అవకాశముంది.

చర్చలు ఫలిస్తాయా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్​ ఉన్​ మధ్య రెండో రోజు భేటీ ప్రారంభమైంది. వియత్నాం హనోయి​ వేదికగా జరుగుతున్న చర్చలు ఫలప్రదమవుతాయని ఇరు దేశాధినేతలు భావిస్తున్నారు.

అణు ఒప్పందానికి నాకేమీ తొందర లేదు. చర్చల ద్వారా అర్థవంతమైన ఫలితం వస్తుంది. అత్యుత్తమ ఫలితాలు దీర్ఘకాలంలో మాత్రమే వస్తాయి. - ట్రంప్​

మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా- కిమ్​

గతంలో జరిగిన సింగపూర్​ సమావేశంలో అణ్వాయుధాల పరీక్షల నిలిపివేత పై పాక్షిక ప్రకటన మాత్రమే వెలువడింది. హనోయి సమావేశంలో సంపూర్ణ ప్రకటన వస్తుందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి.

ఉదయాన్నే ప్రారంభమైన భేటీ మధ్యహ్నం వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇరు దేశాధినేతలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే అవకాశముంది.

చర్చలు ఫలిస్తాయా
Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.