ETV Bharat / top-news

80 కిలోల ఆర్​డీఎక్స్​..!

జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడిలో 80 కిలోల ఆర్​డీఎక్స్​ పేలుడు పదార్ధాలను వాడినట్లు దర్యాప్తులో తేలింది. జమ్ములో ఏడుగురు అనుమాతితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Feb 16, 2019, 7:16 AM IST

Updated : Feb 16, 2019, 2:13 PM IST

80 కిలోల ఆర్​డీఎక్స్​తో ఉగ్రదాడి....

80 కిలోల ఆర్​డీఎక్స్​తో ఉగ్రదాడి...
40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్ల మృతికి కారణమైన ఆత్మాహుతి దాడిలో సుమారు 80 కిలోల ఆర్​డీఎక్స్​ వాడినట్లు దర్యాప్తులో తేలింది. పేలుడు అనంతరం శకలాలు నల్లగా మారటంతో 'ఐఈడీ' వాడలేదని నిర్ధరించారు.
undefined

పుల్వామా దాడితో అప్రమత్తమైన కేంద్రం.. ఇకనుంచి బలగాల తరలింపు విధానంలో మార్పులు చేయనుంది. బస్సుల్లో అదనపు భద్రత ఏర్పాటుచేయనున్నారు. వాహనశ్రేణి వెళ్లే సమయంలో అవసరమైతే ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించే అవకాశముందని హోం మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ శ్రీనగర్​లో స్పష్టం చేశారు.

HR49 F0637 బస్సును ఎడమవైపు నుంచి ఎస్​యూవీ వాహనం ఢీకొట్టిందని తెలిపారు అధికారులు. ఈ ఘటన 3 గంటల 33 నిమిషాలకు జరిగిందన్నారు.

పోలీసుల అదుపులో ఏడుగురు అనుమానితులు...

జమ్ముకశ్మీర్​ పోలీసులు ఏడుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సీఆర్​పీఎఫ్​ జవాన్ల వాహనశ్రేణిపై చేసిన దాడిలో వీరి హస్తం ఉందన్న అనుమానంతో పుల్వామా, అవంతిపోరాల్లో అరెస్టు చేశారు. దాడికి సంబంధించి ప్రమేయంపై వీరిని ప్రశ్నిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరిస్తోంది. ఇందులో ఫోరెన్సిక్​ నిపుణుల సహాయం తీసుకుంటోంది ఎన్​ఐఏ. నేడు ఈ బృందాలు దర్యాప్తు చేయనున్నాయి. ఈ విశ్లేషణ పూర్తయితేనే ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు బయటికొస్తాయి.


యూపీ నుంచే 12 మంది....

ఘటనలో మృతిచెందిన జవాన్లలో 27 మంది కానిస్టేబుల్​ హోదా, 12 మంది హెడ్​ కానిస్టేబుళ్లు, ఒకరిని ఏఎస్​ఐలుగా గుర్తించారు.

మృతి చెందిన జవాన్లలో ఉత్తరప్రదేశ్​ నుంచి అత్యధికంగా 12 మంది ఉన్నారు. రాజస్థాన్​(5), పంజాబ్​(4), పశ్చిమ్​ బంగ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్​, ఒడిశా, తమిళనాడు, బిహార్​లలో ఇద్దరు చొప్పున జవాన్లు ఉన్నారు. అసోం, కేరళ, కర్ణాటక, ఝార్ఖండ్​, మధ్య ప్రదేశ్​, హిమాచల్​ ప్రదేశ్​, జమ్ముకశ్మీర్​ రాష్ట్రానికి చెందిన ఒక్కో జవాను ఉన్నారు.

undefined

80 కిలోల ఆర్​డీఎక్స్​తో ఉగ్రదాడి...
40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్ల మృతికి కారణమైన ఆత్మాహుతి దాడిలో సుమారు 80 కిలోల ఆర్​డీఎక్స్​ వాడినట్లు దర్యాప్తులో తేలింది. పేలుడు అనంతరం శకలాలు నల్లగా మారటంతో 'ఐఈడీ' వాడలేదని నిర్ధరించారు.
undefined

పుల్వామా దాడితో అప్రమత్తమైన కేంద్రం.. ఇకనుంచి బలగాల తరలింపు విధానంలో మార్పులు చేయనుంది. బస్సుల్లో అదనపు భద్రత ఏర్పాటుచేయనున్నారు. వాహనశ్రేణి వెళ్లే సమయంలో అవసరమైతే ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించే అవకాశముందని హోం మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ శ్రీనగర్​లో స్పష్టం చేశారు.

HR49 F0637 బస్సును ఎడమవైపు నుంచి ఎస్​యూవీ వాహనం ఢీకొట్టిందని తెలిపారు అధికారులు. ఈ ఘటన 3 గంటల 33 నిమిషాలకు జరిగిందన్నారు.

పోలీసుల అదుపులో ఏడుగురు అనుమానితులు...

జమ్ముకశ్మీర్​ పోలీసులు ఏడుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సీఆర్​పీఎఫ్​ జవాన్ల వాహనశ్రేణిపై చేసిన దాడిలో వీరి హస్తం ఉందన్న అనుమానంతో పుల్వామా, అవంతిపోరాల్లో అరెస్టు చేశారు. దాడికి సంబంధించి ప్రమేయంపై వీరిని ప్రశ్నిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరిస్తోంది. ఇందులో ఫోరెన్సిక్​ నిపుణుల సహాయం తీసుకుంటోంది ఎన్​ఐఏ. నేడు ఈ బృందాలు దర్యాప్తు చేయనున్నాయి. ఈ విశ్లేషణ పూర్తయితేనే ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు బయటికొస్తాయి.


యూపీ నుంచే 12 మంది....

ఘటనలో మృతిచెందిన జవాన్లలో 27 మంది కానిస్టేబుల్​ హోదా, 12 మంది హెడ్​ కానిస్టేబుళ్లు, ఒకరిని ఏఎస్​ఐలుగా గుర్తించారు.

మృతి చెందిన జవాన్లలో ఉత్తరప్రదేశ్​ నుంచి అత్యధికంగా 12 మంది ఉన్నారు. రాజస్థాన్​(5), పంజాబ్​(4), పశ్చిమ్​ బంగ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్​, ఒడిశా, తమిళనాడు, బిహార్​లలో ఇద్దరు చొప్పున జవాన్లు ఉన్నారు. అసోం, కేరళ, కర్ణాటక, ఝార్ఖండ్​, మధ్య ప్రదేశ్​, హిమాచల్​ ప్రదేశ్​, జమ్ముకశ్మీర్​ రాష్ట్రానికి చెందిన ఒక్కో జవాను ఉన్నారు.

undefined
RESTRICTIONS: SNTV clients only. Highlights cleared for BROADCAST USE ONLY including streaming news material on own website, provided that any use of the news material is a simulcast of the original television news programmes or VoD of already aired programmes.  Material may NOT be streamed on social media sites, including but not limited to: Facebook, Twitter and YouTube. Available worldwide excluding Japan, Italy, Vatican City and San Marino. Additionally no standalone use in USA and China. Clients in Scandinavia must have an on screen credit "Courtesy Strive". Scheduled news bulletins only. Territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use within 48 hours. Maximum use 2 minutes per match. No stand alone digital use allowed. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Allianz Stadium, Turin, Italy. 15th February 2019
Juventus (black and white shirts) v Frosinone (yellow shirts)
1. 00:00 Players walking out
2. 00:09 GOAL - Paulo Dybala scores for Juventus in the 6th minute/1-0
3. 00:30 Replay of goal
4. 00:32 Slow motion replay of Dybala taking shot and celebrating his goal
5. 00:39 GOAL - Leonardo Bonucci scores for Juventus in the 17th minute/2-0
6. 01:00 Various replays of goal
7. 01:10 CHANCE - Camillo Ciano sends freekick just over the bar in the 45+3rd minute
8. 01:16 Replay of freekick
Second half:
9. 01:22 GOAL - Cristiano Ronaldo scores for Juventus in the 63rd minute/3-0
10. 01:40 Various replays of goal
SOURCE: IMG Media
DURATION: 01:48
STORYLINE:
Juventus warmed up for their UEFA Champions League round of 16 first leg clash with Atletico Madrid by easing to a 3-0 win over relegation-threatened Frosinone in Serie A on Friday.
+++FULL TO FOLLOW+++
Last Updated : Feb 16, 2019, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.