ETV Bharat / bharat-news

నేడు అయోధ్య కేసు విచారణ

author img

By

Published : Feb 26, 2019, 7:04 AM IST

Updated : Feb 26, 2019, 11:52 AM IST

2010లో అలహాబాద్​ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను నేడు విచారించనుంది సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు స్థల వివాదం కేసును నేడు విచారించనుంది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని జస్టిస్​ ఏఎస్​ఏ బోబ్డే, జస్టిస్ డి.వై.చంద్రచూడ్​, జస్టిస్ అశోక్​ భూషణ్​, జస్టిస్​ అబ్దుల్​ నజీర్​లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుంది.

జనవరి 29నే ఈ కేసును విచారించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే సెలవుపై వెళ్లడం వల్ల అప్పుడు వాయిదా పడింది.

సుప్రీంలో అయోధ్య భూ వివాదం కేసు విచారణ

14 వ్యాజ్యాలపై విచారణ

2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీంలో మొత్తం 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానం.

అయోధ్య కేసును విచారించే రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్​ యు.యు.లలిత్ స్వయంగా ​తప్పుకున్నారు. దీంతో జనవరి 25న మరోసారి అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమించింది సుప్రీంకోర్టు. అలాగే ఆ ధర్మాసనం నుంచి జస్టిస్​ ఎన్​.వి.రమణను తప్పించారు. న్యాయమూర్తులు జస్టిస్​ భూషణ్​, జస్టిస్​ నజీర్​ ధర్మాసనంలోకి వచ్చారు.

అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు స్థల వివాదం కేసును నేడు విచారించనుంది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని జస్టిస్​ ఏఎస్​ఏ బోబ్డే, జస్టిస్ డి.వై.చంద్రచూడ్​, జస్టిస్ అశోక్​ భూషణ్​, జస్టిస్​ అబ్దుల్​ నజీర్​లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుంది.

జనవరి 29నే ఈ కేసును విచారించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే సెలవుపై వెళ్లడం వల్ల అప్పుడు వాయిదా పడింది.

సుప్రీంలో అయోధ్య భూ వివాదం కేసు విచారణ

14 వ్యాజ్యాలపై విచారణ

2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీంలో మొత్తం 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానం.

అయోధ్య కేసును విచారించే రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్​ యు.యు.లలిత్ స్వయంగా ​తప్పుకున్నారు. దీంతో జనవరి 25న మరోసారి అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమించింది సుప్రీంకోర్టు. అలాగే ఆ ధర్మాసనం నుంచి జస్టిస్​ ఎన్​.వి.రమణను తప్పించారు. న్యాయమూర్తులు జస్టిస్​ భూషణ్​, జస్టిస్​ నజీర్​ ధర్మాసనంలోకి వచ్చారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Madrid, Spain. 21st February 2019.
++SHOTLIST AND FULL STORYLINE TO FOLLOW++
++CLIENTS NOTE: AUDIO AS INCOMING++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: VNR
DURATION: 03:14
STORYLINE:
Star photographer David La Chapelle invited Real Madrid stars to a photo shooting in the Spanish capital last Thursday - shortly before both of the Clasicos with Barcelona.
++MORE TO FOLLOW++
Last Updated : Feb 26, 2019, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.