ETV Bharat / bharat-news

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

పుల్వామా ఘటన అనంతరం యావత్ దేశం ఆగ్రహంగా ఉందని, 130 కోట్ల మంది ప్రజలు జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్​ను హెచ్చరించారు.

author img

By

Published : Feb 15, 2019, 5:46 PM IST

Updated : Feb 16, 2019, 10:21 AM IST

మోదీ

ఉగ్రదాడికి ప్రతి చర్యల కోసం సమయం,స్థలంపై నిర్ణయాలు తీసుకునే విషయంలో భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లు మోదీ తెలిపారు. ఉత్తరప్రదేశ్​లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మోదీ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పుల్వామా ఘటన గురించి ప్రస్తావించారు ప్రధాని.

అక్కసుతోనే పొరుగుదేశం దాడికి తెగబడినట్లు పాకిస్థాన్​ పేరు ప్రస్తావించకుండా మోదీ విమర్శించారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న ఆ దేశం నిరాశలో కూరుకుపోయి భారత్​పై ఉగ్ర దాడి చేసిందని మోదీ విమర్శించారు. రోజూ వారీ ఖర్చుల కోసం యాచక పాత్రతో ప్రతి దేశానికి వెళ్తారని పాక్​ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇలాంటి దాడులతో భారత ప్రగతిని ఆపాలని దాయాది దేశం అనుకుంటోదని, కానీ భారత్​ తను ఎంచుకున్న మార్గంలో పగలు, రాత్రి అని తేడా లేకుండా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మోదీ స్పష్టం చేశారు.

పలు రాజకీయ కార్యక్రమాల్లో మోదీ పాల్గొనాల్సి ఉండగా పుల్వామా దాడి కారణంగా వాటిని వాయిదా వేశారు. బుందేల్​ఖండ్​ లో రక్షణ నడవాకు శంకుస్థాపన చేశారు మోదీ.

ఉగ్రదాడికి ప్రతి చర్యల కోసం సమయం,స్థలంపై నిర్ణయాలు తీసుకునే విషయంలో భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లు మోదీ తెలిపారు. ఉత్తరప్రదేశ్​లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మోదీ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పుల్వామా ఘటన గురించి ప్రస్తావించారు ప్రధాని.

అక్కసుతోనే పొరుగుదేశం దాడికి తెగబడినట్లు పాకిస్థాన్​ పేరు ప్రస్తావించకుండా మోదీ విమర్శించారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న ఆ దేశం నిరాశలో కూరుకుపోయి భారత్​పై ఉగ్ర దాడి చేసిందని మోదీ విమర్శించారు. రోజూ వారీ ఖర్చుల కోసం యాచక పాత్రతో ప్రతి దేశానికి వెళ్తారని పాక్​ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇలాంటి దాడులతో భారత ప్రగతిని ఆపాలని దాయాది దేశం అనుకుంటోదని, కానీ భారత్​ తను ఎంచుకున్న మార్గంలో పగలు, రాత్రి అని తేడా లేకుండా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మోదీ స్పష్టం చేశారు.

పలు రాజకీయ కార్యక్రమాల్లో మోదీ పాల్గొనాల్సి ఉండగా పుల్వామా దాడి కారణంగా వాటిని వాయిదా వేశారు. బుందేల్​ఖండ్​ లో రక్షణ నడవాకు శంకుస్థాపన చేశారు మోదీ.

New Delhi, Feb 15 (ANI): Prime Minister Narendra Modi flagged off India's first engineless train Vande Bharat Express from the New Delhi railway station. This train was earlier known as Train 18. The Indian Railways recently named the indigenously manufactured Train 18 as Vande Bharat Express in an acknowledgement of its Made-in-India status. The semi-high speed train will run between New Delhi and Varanasi at a maximum speed of 160 kilometers per hour. The 16-coach train was built in 18 months at a cost of Rs 97 crore by the Integral Coach Factory in Uttar Pradesh's Raebareli in 18 months. The first locomotive-less train in the country is being seen as a successor to the 30-year-old premier Shatabdi Express. Union Railway Minister Piyush Goyal and members of the Railway Board were on board the train during its inaugural journey.

Last Updated : Feb 16, 2019, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.