ETV Bharat / bharat-news

మి'రాజ్' అంటే ఇదిరా!

పాక్ ఆక్రమిత కశ్మీర్​లోని జైషే ఉగ్ర క్యాంపులపై దాడిలో అత్యాధునిక మిరాజ్-2000 యుద్ధ విమానాల్ని ఉపయోగించింది భారత వాయుసేన.

author img

By

Published : Feb 26, 2019, 2:16 PM IST

జైషే ఉగ్రక్యాంపులపై విరుచుకుపడిన మిరాజ్

పుల్వామా దాడిలో 40మంది సైనికుల మృతికి భారత్ మార్కు స్పందన మొదలైంది. భారత వాయుసేన ఎల్​ఓసీ సమీపంలోని పీఓకేలో జైషే ఉగ్రక్యాంపులపై దాడి చేసింది. దాడికి మిరాజ్-2000 యుద్ధ విమానాల్ని ఎంచుకుంది భారత్. 12 మిరాజ్ యుద్ధ విమానాలు ఒక బృందంగా ఏర్పడి జైషే క్యాంపులపై 1000కిలోల ప్రమాణంలో 10 బాంబుల్ని వదిలాయి. పీఓకేలో భారత్​ చేసిన మొట్టమొదటి వాయుదాడి ఇదే. ఈ మెరుపు దాడిపై అత్యంత గోప్యత పాటించింది భారత్.

మిరాజే ఎందుకు?

వాయుసేన వద్ద సుఖోయ్ సూ-30 ఎమ్​కేఐ, మిగ్-29, తేజస్ ఎల్​సీఏ వంటి యుద్ధ విమానాలు ఉండగా దాడులకు మిరాజ్​నే ఎంచుకుంది. 1985లో వాయుసేనలోకి ప్రవేశించిన మిరాజ్ విమానానికి వజ్ర అని నామకరణం చేశారు.

⦁ మిరాజ్​ను ఫ్రాన్స్​ కంపెనీ డసో ఏవియేషన్ దీనిని తయారు చేసింది.

⦁ నాలుగో తరానికి చెందిన మిరాజ్ ఒకే ఇంజిన్​ సామర్థ్యంతో మల్టీరోల్ ఆపరేషన్స్​ చేయగలదు.

⦁ ఈ యుద్ధ విమానాన్ని తొమ్మిది దేశాలు వినియోగిస్తున్నాయి.

⦁ మిరాజ్-2000 యుద్ధ విమానాల్లో ఆరు రకాలైన ఫైటర్ జెట్​లు ఉన్నాయి. మిరాజ్-2000సీ, 2000-బీ, 2000-డీ, 2000-ఎన్, 2000-5ఏ, 2000-ఈ విమానాలు వివిధ దేశాల వాయుసేనల్లో తమ సామర్థ్యాల్ని నిరూపించుకున్నాయి.

⦁ ఉపరితలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి గగనతలంలో పోరాడగలవు.

⦁ రఫేల్ యుద్ధ విమానాల్ని ఉత్పత్తి చేస్తున్న డసో కంపెనీనే మిరాజ్​ను తయారుచేసింది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి హర్షం...

ఈ వాయుదాడుల​పై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ప్రయోజనాల కోసం తాను, తన పార్టీ త్రివిధ దళాలకు మద్దతుగా నిలుస్తుందన్నారు.

undefined

పుల్వామా దాడిలో 40మంది సైనికుల మృతికి భారత్ మార్కు స్పందన మొదలైంది. భారత వాయుసేన ఎల్​ఓసీ సమీపంలోని పీఓకేలో జైషే ఉగ్రక్యాంపులపై దాడి చేసింది. దాడికి మిరాజ్-2000 యుద్ధ విమానాల్ని ఎంచుకుంది భారత్. 12 మిరాజ్ యుద్ధ విమానాలు ఒక బృందంగా ఏర్పడి జైషే క్యాంపులపై 1000కిలోల ప్రమాణంలో 10 బాంబుల్ని వదిలాయి. పీఓకేలో భారత్​ చేసిన మొట్టమొదటి వాయుదాడి ఇదే. ఈ మెరుపు దాడిపై అత్యంత గోప్యత పాటించింది భారత్.

మిరాజే ఎందుకు?

వాయుసేన వద్ద సుఖోయ్ సూ-30 ఎమ్​కేఐ, మిగ్-29, తేజస్ ఎల్​సీఏ వంటి యుద్ధ విమానాలు ఉండగా దాడులకు మిరాజ్​నే ఎంచుకుంది. 1985లో వాయుసేనలోకి ప్రవేశించిన మిరాజ్ విమానానికి వజ్ర అని నామకరణం చేశారు.

⦁ మిరాజ్​ను ఫ్రాన్స్​ కంపెనీ డసో ఏవియేషన్ దీనిని తయారు చేసింది.

⦁ నాలుగో తరానికి చెందిన మిరాజ్ ఒకే ఇంజిన్​ సామర్థ్యంతో మల్టీరోల్ ఆపరేషన్స్​ చేయగలదు.

⦁ ఈ యుద్ధ విమానాన్ని తొమ్మిది దేశాలు వినియోగిస్తున్నాయి.

⦁ మిరాజ్-2000 యుద్ధ విమానాల్లో ఆరు రకాలైన ఫైటర్ జెట్​లు ఉన్నాయి. మిరాజ్-2000సీ, 2000-బీ, 2000-డీ, 2000-ఎన్, 2000-5ఏ, 2000-ఈ విమానాలు వివిధ దేశాల వాయుసేనల్లో తమ సామర్థ్యాల్ని నిరూపించుకున్నాయి.

⦁ ఉపరితలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి గగనతలంలో పోరాడగలవు.

⦁ రఫేల్ యుద్ధ విమానాల్ని ఉత్పత్తి చేస్తున్న డసో కంపెనీనే మిరాజ్​ను తయారుచేసింది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి హర్షం...

ఈ వాయుదాడుల​పై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ప్రయోజనాల కోసం తాను, తన పార్టీ త్రివిధ దళాలకు మద్దతుగా నిలుస్తుందన్నారు.

undefined
Dindori (MP), Feb 26 (ANI): In Madhya Pradesh's Dindori district, a minor boy's dead body was found. A large number of people were gathered on the spot after the body was found. Cross mark found on the body and a piece of hair was also found near the body, according to the local people, it is said to be a matter of black magic. Superintendent of Police (SP) of Dindori, ML Solanki has said, "We have started the investigation and whoever is involve in the matter, will be punish."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.