ETV Bharat / bharat-news

పుల్వామా ఎన్​కౌంటర్​లో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు-భద్రత బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

author img

By

Published : Feb 12, 2019, 1:06 PM IST

పుల్వామా ఎన్​కౌంటర్​లో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీరు​లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో ఉగ్రవాది, జవాను మృతిచెందారు. మరొక సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు అతడిని సమీప అసుపత్రికి తరలించారు.

జిల్లాలోని రత్నిపొర ప్రాంతంలో ముష్కరులున్నట్టు వచ్చిన సమాచారం మేరకు జవాన్లు తనిఖీలు చేప్టటారు. ఈ నేపథ్యంలో బలగాలపై తీవ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. సైనికులు ముష్కరులకు దీటుగా జవాబిచ్చారు. సమీప ప్రాంతాల్లో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

జమ్ముకశ్మీరు​లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో ఉగ్రవాది, జవాను మృతిచెందారు. మరొక సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు అతడిని సమీప అసుపత్రికి తరలించారు.

జిల్లాలోని రత్నిపొర ప్రాంతంలో ముష్కరులున్నట్టు వచ్చిన సమాచారం మేరకు జవాన్లు తనిఖీలు చేప్టటారు. ఈ నేపథ్యంలో బలగాలపై తీవ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. సైనికులు ముష్కరులకు దీటుగా జవాబిచ్చారు. సమీప ప్రాంతాల్లో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.


Roorkee (Uttarakhand), Feb 12 (ANI): Two days after the illicit liquor tragedy incident in Uttarakhand's Haridwar which killed more than 100 people, state police on Monday arrested a father-son duo who are accused of trading hooch and have possible connection with the recent tragedy. The two accused, Sardar Hardev Singh and his father Sukhvendar Singh were arrested from Jhabrera area of Roorke in Uttarakhand late night on Monday. Till today, over 100 people died after consuming illicit liquor at a funeral in Uttarakhand's Haridwar on Sunday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.